కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. తాజాగా ఆ రైలులో గంజాయి తరలుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం మధిర ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్, జీఆర్పీ
కోచింగ్కు వెళ్లిన ఓ మహిళను చంపి, ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పాతి పెట్టిన ఘటన జమ్ము కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
నేరాలను అదుపుచేసేందుకు శివ్వంపేట పోలీసులు నడుంభిగించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు.
నేరగాళ్లు కొత్తకొత్త తరహా మోసాల కు పాల్పడుతున్నారు. ఇటీవల స్మార్ట్ఫోన్లను ఆధారంగా చేసుకొ ని ఆర్థిక నేరాలతోపాటు అమ్మాయిలు, మహిళల న్యూడ్ఫొటో లు, వీడియోలను తీసి బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. ఒకవైపు ప్�
ఫిక్చర్ కంపెనీలో పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లతో పాటు మరో ఇద్దరు వినియోగదారులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి 50 గ్రాముల ఎండీఎంఏ, 10 ఎక్సటసీ పిల్స్�
Road Accidents | రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, అమాయకుల ప్రాణాలు సైతం బలిగొంటున్నారు.
పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్ను అరెస్ట్ చేయడానికి ఆదివారం లాహోర్లోని జమన్ పార్క్లో ఉన్న ఆయన నివాసానికి పెద్దఎత్తున పోలీసులు తరలివచ్చారు.
జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విచారణను వేగవంతం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుల ఛేదనకు సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగిస్తున్న�