జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజీ, ఉమిత్యాల గ్రామంలో ఓ నకిలీ స్వామి మోసాలకు పాల్పడుతున్నాడు. తన చుట్టూ గోవిందా.. గోవిందా అని తిరిగితే.. పక్షవాతం తగ్గుతుందని, మూగవారికి మాటలు వస్తాయన
తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సహకారం ఉండాలని అధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం మహారాష్ట్రల�
సేవల కోసం ఆశ్రమంలో చేరిన తనపై రెండేండ్లుగా స్వామిజీ లైంగికదాడి చేస్తున్నాడని ఓ అనాథ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు సోమవారం అర్ధరాత్రి స్వామిజీని అరెస్టు చేశారు.
నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసును పోలీసులు చేధించారు. బుధవారం పరిగిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. పరిగి మండల పరిధిలోని కాళ్లాప
బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఓ ఇంటి పెద్దను కట్టుకున్న భార్య, కొన్న కొడుకు కలిసి చంపేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడిం
కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక జీవితం లేదని కట్టుకున్న భార్య, ఇద్దరు కూతుళ్లు మనస్తాపానికి గురయ్యారు. భర్తలేని జీవితం ఎందుకని భార్య, తండ్రిలేని జీవనం గడపలేమని కూతుళ్లు ఫ్యాన్లకు ఉరివేసుకొని
పదేండ్ల బాలికపై ఓ యాచకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట స్ట్రీట్ నంబర్ నాలుగు �
ఎమ్మెల్యేకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా డ్యూటీ చేయాలని ఓ కానిస్టేబుల్ను పంపితే, అతడు నాలుగేండ్లుగా విధులకు హాజరుకాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వేతనం పొందుతూ వివిధ చోట్ల హాలిడే ట్రిప్లతో ఎంజాయ�
Warkaris | మహారాష్ట్ర పూణె (Pune) లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వార్కారీ భక్తులపై ( Warkari devotees ) పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పూణె నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలండి పట్టణంలో గల శ్రీక్షేత్ర ఆలయంలోని ఓ వే�
వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన పదిహేను మందిని టాస్ఫోర్స్, మడికొండ, ఎనుమాములు పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి కరెన్సీ నోట్లతో ఉన్న క్యాష్ బ్యాగ్ కనిపించింది. రూ.2.75 లక్షల నగదు ఉన్న ఆ బ్యాగ్ను యువకుడు పోలీసులకు అప్పగించాడు.
స్థల యజమానినంటూ ఓ వ్యక్తి వచ్చి.. సదరు భూమిలో పేరుకుపోయిన వ్యర్థాలపై డీజిల్ పోసి నిప్పు అంటించడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన మంగళవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్కాలనీలో సంభవ�
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన రాజదండం ‘సెంగోల్' మరోసారి తెర మీదకు వచ్చింది. ఒడిశా రైళ్ల ప్రమాదానికి, సెంగోల్కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చ�