తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈనెల 5న నిర్వహించనున్న రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు.
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
కొండగట్టు దేవస్థానంలో ఆంజనేయ స్వామికి చెందిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాలలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కర�
కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను బుధవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్ తరలించారు. పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
కత్తితో బెదిరించి మహిళల బంగారు గొలుసులను దోచుకుంటున్న ఇద్దరు నిందితులను హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.50 లక్షల విలువైన 7 గ్రాముల బంగారు పుస్తెలు, మూడు సెల్ఫోన్లు, రెండు బైకులను �
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో గత నెల 17న జరిగిన నేనావత్ నవీన్ (20) హత్య కేసులో లోతైన విచారణ చేస్తున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు.