Rajanna Siricilla | వేములవాడ రూరల్ : పుట్టిన వెంటనే మరణించాడో.. లేక ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ మగ పసికందు మృతదేహాన్ని సంచిలో చుట్టి ఓ బ్రిడ్జి కింద పడేశారు. మృతదేహాన్ని పసిగట్టిన కుక్కలు ఆ సంచిని లాక్కెల్లి పసికందు ద�
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న రాష్ట్ర సర్కారు, భద్రత, రక్షణకూ అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఎక్కడైతే ప్రజలు సంతోషంగా, భద్రంగా ఉంటారో.. ఆ ప్రాంతం ప్రశాంతంగా, ప్రగతిలో ఆదర్శంగా ఉంటుందన�
మొన్నటి దాకా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ మెల్లగా కుదుటపడుతున్నది. అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ సడలించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెలలో జరిగిన ఘర్షణల్లో 98 మంది మృతి చెందగా, 310 మంది గాయపడినట్టు సమాచారం.
లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్( తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్రావు కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా సంఘటనపై స్పందిస్తూ అసోసియేషన�
సాంకేతిక లోపంతో ఆగి ఉన్న బస్సును ఆర్టిస్టులతో వెళ్తున్న పుష్ప-2 యూనిట్ బస్సు ఢీకొట్టింది. దాంతో ఇద్దరు ఆర్టిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి వద్ద బుధవారం తెల్లవారుజాము�
Hyderabad | దొంగలు సినిమాలు చూసి దోపిడీకి స్కెచ్ వేశారు. ఐటీ అధికారుల మాదిరిగానే గుర్తింపు కార్డులతో సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి.. బంగారం దోచుకుపోయారు. మహారాష్ట్రలో తలదాచుక
పేర్లు మార్చుకొని హాంకాంగ్ కేంద్రంగా కొనసాగుతున్న క్యూనెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ బాగోతాన్ని పోలీసులు గుట్టు రట్టుచేశారు. మంగళవారం బంజారాహిల్స్లో పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించ�
Rajasthan | పెండ్లికి ముందు ప్రియుడితో వెళ్లిపోయిన యువతిని ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ భీష్మించిన ఒక వరుడు ఆమె ఇంట్లోనే 13 రోజల పాటు వేచి ఉండి ఆమెనే పెండ్లాడిన వింత ఘటన రాజస్థాన్లోని సైనా గ్రామంలో చోటు చేసుకుంది.
గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్�
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో ఏడేండ్ల తర్వాత సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. తనతోపాటు విడిపోయిన తల్లిదండ్రులను ఒక్కట
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ నగల దుకాణం చోరీ కేసు నిందితులు పోలీసులకు చిక్కారు. మహారాష్ట్రలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ�