horrifying incident | 29 ఏళ్ల క్రిషన్ షేర్వాల్ హంగామా సృష్టించాడు. కత్తితో గొంతు కోసుకున్నాడు. రక్తం కారుతుండగా కత్తిని చేతిలో పట్టుకుని అక్కడి రోడ్డుపై తిరిగాడు. ఇది చూసి భయాందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచార�
వ్యభిచారానికి ఆశ్రయం కల్పించిన ఒకరికి, మరో విటుడికి మూడేండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బోధన్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దేవన్ అజయ్కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.
వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. రెండు రోజుల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. అవసరం కోసం అడిగి న నగదు ఇవ్వలేదని వరుసకు అత్తయిన ఓ వి వాహితను హతమార్చినట్లు తేల్చారు.
పాల్వంచ పట్టణంలో దొంగ నోట్ల ముద్రణ రాకెట్ ఉందన్న విషయం సంచలనంగా మారింది. ఆంధ్రా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో దొంగ నోట్లను మారుస్తున్న తొమ్మిదిమందిని అ�
పోలీసు సిబ్బంది ఆరోగ్యమే లక్ష్యంగా గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీసు స్టేడియంలో సిటీ పోలీసు వార్షిక స్పోర్ట్స్ మీట్ -2023ను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అడివి శేష్త�
పారిశ్రామిక వేత్త అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించార
పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో వాచ్మెన్గా పనిచేస్తున్న షేక్ హైమద్ మియ్యాను ఈ నెల 8న హత్య చేసి పరారైన నిందితులను రిమాండ్ చేసినట్లు భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో �
ట్రాన్స్జెండర్లు ఇనామ్ కోసం దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొంతమంది ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన వారు నగరంలో ఎకడ శుభకార్య
నిజామాబాద్ జిల్లాలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. ఆర్టీఏ, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటిస్తూ.. అధికారులకు సహకరించాలని సంబంధిత అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా ప్రయోజనం లేకుం�