Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇసుల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పోలీసు బలగాలకు పక్�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రేవా జిల్లాలో 40 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. హహిళ మృతదేహాన్ని భర్త రెండు రోజులపాటూ ఫ్రీజర్ లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివార
మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్ను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కాల్చిచంపటంతో ఫ్రాన్స్లో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు వందలు, వేలమంద�
Telangana | రాష్ట్రంలో పోలీసుల ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని పోలీసు నియామక మండలి చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. అక్రమాల గురించి తెలిస్తే పోలీసు నియామక మండలికి దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం చేపట్టిన మణిపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనపై గ్రెనేడ్ దాడి జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో బిష్ణుపూర్లో కాన్వాయ్ను పోలీసులు గంటల పాటు నిలిపేశార�
అతివేగంగా..అజాగ్రత్తగా ద్విచక్రవాహనం నడిపి, చెట్టుకు ఢీకొని ఇ ద్దరు యువకులు మృతి చెందిన ఘటన పె ద్ద బెల్లాల్లో చోటు చేసుకుంది. స్థానిక ఎ స్ఐ కొసాన రాజు తెలిపిన వివరాల ప్రకా రం.. కడెంకు చెందిన మహ్మద్ జిహాన
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాన్వాయ్ను మణిపూర్ పోలీసులు అడ్డుకున్నారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం గురువారం అక్కడకు వెళ్లారు.
ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ అనేది శరీరంలో ఒక భా గంలా మారిపోయింది. అరచేతిలో సెల్ఫోన్ లేకుండా అరనిమిషం కూడా ఉండలేని పరిస్థితికి చేరుకుంది. సుమారు 90శాతానికి పైగా ప్ర జానీకం మొబైల్ఫోన్ కలిగి ఉండడంతో �
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణం చోటు చేసుకుంది. బీఫ్ (Beef) మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టి చంపారు.
కశ్మీర్లో భద్రతా దళాల కాల్పుల్లో శుక్రవారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్పారా జిల్లా మచ్చల్ సెక్టార్లో పెద్దయెత్తున ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతున్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్
కొండగట్టు ఆలయంలో చోరీ కేసులో ప్రధాన నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న హనుమాన్ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక రాష్ర్టానికి చెందిన ప్రధాన నిందితులైన ర�
ముంబై తరహాలో హైదరాబాద్లో కూడా వీకెండ్లో గర్ల్ ఫ్రెండ్స్ సహాయంతో డ్రగ్స్ దందాను చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా నిఘాను పటిష్టం చేశారు. సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అ�
రాజధాని లేని రాష్ట్రంగా, తలలేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని సంగతేమో కానీ విశాఖపట్నం నగరం ఉనికికే ప్రమాదం ఏర్పడిందన�