ఎస్సై దంపతులకు ఆత్మహత్య జనగామ జిల్లా కేంద్రంలో త్రీవ కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావ�
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తోటి ఉద్యోగుల వద్దే లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారం లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులపై ఉచ్చు బిగుస్తున్నది. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో సైదాపూర్ సీనియర్ లైన్ఇన్
Newborn Abandoned | ఒక మహిళ మంగళవారం ఇంట్లోనే బిడ్డను కన్నది. అనంతరం అప్పుడే పుట్టిన శిశువును బాత్రూమ్లోని బకెట్లో ఉంచింది. ఆ బిడ్డను ఆ బకెట్లో వదిలేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. తాను బిడ్డను ప్రసవి�
పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ గట్టి నిఘా పెంచింది. పోలీసు బందోబస్తుతో పాటు మఫ్టీ పోలీసులను కూడా రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో సెంటర్లో ఇద్దరు చొప్పున పోలీసులను వి ధులు కేటాయించగా, మఫ్
Azam Khan | గుడ్డతో చుట్టి ఉన్న చిన్న మూటను ఆజం ఖాన్ (Azam Khan) ఇంటి గేటు లోపలకు ఒక వ్యక్తి విసిరాడు. ఆ మూటలో కొన్ని బట్టలు, ఒక టోపీ, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో చేతబడికి సంబంధించిన వస్తువులుగా ఆజం ఖాన్ భార్య, మాజీ ఎంపీ �
గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన 8 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి పేకాట ఆడుతున్న స్థావరంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.29,11,850 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్నది. దాన్ని తమకనుకూలంగా మార్చుకోవాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విపక్షాలు తమ ఉనికి �
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెన్నెసీ రాష్ట్రంలో నాష్విల్లేలోని కోవెనాంట్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ గుర్తు తెలియని యువతి కాల్పులకు తెగబడింది.
పోలీస్ స్టేషన్ వద్ద జప్తుకు గురైన వాహనాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వెంటనే పాతవాహనాలను తరలించాలని ఎమ్మార్డీసీ చెర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు.