ఓ మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. తండ్రితో కలిసి స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్
పాతకక్షలతో స్నేహితుడిని హత్య చేసేందుకు యత్నించిన రౌడీషీటర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న
మణిపూర్ హింసాకాండపై కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిందని వ్యాఖ్యానించింది. శాంతిభద్రతలను అదుప�
రాష్ట్రంలో ఇటీవల రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు ప్రజలను నానా అవస్థలకు గురిచేశాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరదలు చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన పోలీసుల�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అందులో ఉన్న రూ.23 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. శాలిగౌరారం సీఐ రాఘవరావు తెలిపిన వివరాల
పోలీస్శాఖలోని ఏఆర్ విభాగానికి చెందిన 8 మంది అడిషనల్ ఎస్పీలు, 24 మంది డీఎస్పీ(సివిల్)లను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలో 93.4 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్లో 43.2 మి.మ
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్�
వాన వరదై పోటెత్తుతున్నది. ఒకటికాదు రెండు కాదు వారం రోజులుగా తెరిపిలేకుండా ప్రతాపం చూపుతుండడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతుండగా, పలు కాలనీల్లోకి నీరు చేరి ప్
Manipur violence | మణిపూర్ (Manipur violence)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. లోకేశ్వరం పోలీస్ స్టేషన్ హోంగార్డు తుంగెన నర్సింగ్ రావు ఏప్రిల్ 6న నిజామా�
హైదరాబాద్లో నేరాలు చేసి తప్పించుకోవాలని చూస్తున్న నేరగాళ్లు ఎక్కడున్నా పోలీసులు పట్టుకుంటున్నారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి దొంగలను సైతం పట్టుకుని హైదరాబాద్ పోలీసులు సత్తా చూపిస్తున్నారు.