దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�
నేరాలకు సాక్షులుగా మారుతున్న సీసీ కెమెరాలను కాలనీ, బస్తీల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్, గ్రీన్హిల్స్కాలనీ అసోసియేషన్ ఏ
రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఒకే నెలలో వస్తున్నాయని ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్�
ఆపదలో అండగా నిలిచే పోలీసు అధికారులు ప్రజలకు బాసటగా నిలిచిన వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి. అయితే ఓ చిన్నారి పోలీస్ అధికారికి సెల్యూట్ చేస్తున్న వీడియోను (Viral Video) కేరళ పోలీసులు సోషల్ మీ
జడ్చర్ల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని టెన్త్ విద్యార్థి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా.. అచ్చంపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన విద్యార్థి జడ్చ�
పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్న్యూ), లంగర్హౌస్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 200 కిలోల
వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భార్య భర్తను హతమార్చిన ఘటన ఆదివారం కొత్తగూడెం పట్టణంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి.. పట్టణంలోని సన్యాసి బస్తీకి చెందిన గాయపాక ప్ర�
ఖలిస్థానీ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేత అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతున్నది. చెక్పోస్టులు ఏర్పాటు చేసి అమృత్పాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈనెల 26న ఎస్సీటీ ఎస్సై (పీటీవో) టెక్నికల్ పేపర్ పరీక్షను హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం ఒక ప్ర�
పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తోపాటు డజను మందికిపైగా పీటీఐ (పాకిస్థాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్) పార్టీ నాయకులపై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు.
తమను మోసం చేసిన వ్యక్తితోనే చేతులు కలిపి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు సైబర్ కేటుగాళ్లను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేస�
హవాలా సొమ్మును మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు కథనం ప్రకారం.... రాజస్తాన్కు చెందిన ఓంప్రకాశ్ కటారి కుమారుడు హర�
మనిషిలో దాగిన గొప్ప మనస్సుతోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, చెడు లక్షణాలను దూరం చేసి మంచి నడవడికతో ముందడుగు వేయాలని రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు