భద్రాద్రి కొత్తగూడెం ఆర్డీవోగా పని చేస్తున్న రత్నకళ్యాణి భర్త ఎన్వీ చంద్రశేఖర్ (58)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాపూనగర్ బస్తీ సాయికృప అపార్ట్మెంట్స్ ఈ ఘటన చోటు చేసుకుంది.
కారు వేగంగా దూసుకొచ్చి విద్యార్థులను ఢీకొట్టగా ఓ విద్యార్థిని మృతిచెందగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో వేర్వేరుగా సంభవించిన రోడ్డు ప్రమాదాల వల్ల పలు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, పది మందికిపైగా గాయాలపాలయ్యారు.
టెన్త్ హిందీ పేపర్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన కేసులో బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం వరంగల్ పోలీసు కమిషరేట్లోని
ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పంజాబ్ పోలీసులు.. తాజాగా అతని ప్రధాన అనుచరుడు పాపల్ప్రీత్ సింగ్ను అరెస్టు చేశారు.
ఆంధ్రా రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తున్న ధాన్యం లారీలను మిర్యాలగూడ పోలీసులు అడ్డుకున్నారు. నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి టోల్గేట్ వద్ద, మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడప చెక్పోస్ట్ వద్ద వాటిని న�
యువతిని ప్రేమించిన యువకుడిని యువతి బంధువులు ముందస్తు పథకం ప్రకారం వెంటాడి దారుణంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నంగా చోటుచేసుకుంది.
ఇతర రాష్ర్టాల నుంచి నిషేధిత గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్వోటీ,ఆర్సీపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైకు, సెల్ఫోన్ను పోలీసులు స�
పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృత్పాల్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్సింగ్ భింద్రన్వాలేలా కనిపించేందుకు అతడు జార్జియ
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో నిర్వహించే ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.