ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి పలువురి వద్ద దాదాపు రూ. 1.20 కోట్ల మేర వసూళ్లు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging).
Hyderabad | మొదటి భార్య సాక్షిగా.. ఓ యువకుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదు మేరకు భర్తతోపాటు మొదటి భార్యపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
పాత కక్షలు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న ఓ రౌడీషీటర్ను హత్య చేయాలని రూ.13 లక్షలు సుపారీగా ఇచ్చి.. హత్యకు కుట్ర చేశారు. తమ పేరు, కుట్ర కోణం బయటకు రాకుండా.. హోమో సెక్స్ కారణంగా హత్య జరిగినట్లు నాటకం ఆడారు.
జిల్లాలో మద్యం దుకాణాలకు వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని 19 మండలాలు 2 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 47 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్ నెలతో ముగియ నుండగ
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప
ఉత్తరప్రదేశ్లో దళితులు, వెనుకబడిన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఉచితంగా చికెన్ ఇవ్వలేదని ఓ దళితుడిని నడిరోడ్డుపై కొంతమంది చెప్పులతో కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్పూర్ జిల్లాలో �
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గానికి అణచివేత సందేశం పంపేందుకే మూకలు మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతుంటాయని అభిప్రాయపడింది.
మంచిర్యాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. మూగజీవాలైన ఎడ్లు పొలంలో మేశాయన్న ఆగ్రహం తో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. పశువులా ప్రవర్తించి ఎడ్ల యజమానిపై క్రూరంగా ప్రవర్తించాడు.
Woman Slaps On Duty Cop | డ్యూటీలో ఉన్న పోలీస్ చెంపపై ఒక మహిళ కొట్టింది (Woman Slaps On Duty Cop) . ఆ పోలీస్తో వాగ్వాదానికి దిగింది. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Haryana violence | హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల జరిగిన హింసాకాండలో (Haryana violence) పాల్గొన్న నిందితులు, ఆ రాష్ట్ర పోలీసుల మధ్య గురువారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు అతడ�
Crime News | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మధ్యవర్తి ద్వారా
రూ.70వేలకు మహిళను కొనుగోలు చేసి వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె ప్రవర్తన (behaviour)
నచ్చక గొంతుకోసి చంపేశాడు.
తెలంగాణ రాష్ట్ర పో లీసు నియామక బోర్డు ఎస్సై తుది ఫలితాల్లో ఉమ్మడి జి ల్లా విద్యార్థులు సత్తాచాటారు. జోగుళాంబ జోన్లో 26 మంది ఎస్సైలుగా ఎంపికైనట్లు డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు.