విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ దౌర్జన్యానికి దిగారు. ఆందోళన వద్దని సూచించిన పోలీస్ సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. షర్మిల ఎస్సై కాలర్ పట్ట�
మండల పరిధిలోని మైసిగండిలో కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం సింగంపల్లికి చెందిన ఆమనగంటి రాములమ్మ (65) ఆదివారం బంధువుల ఫంక్షన్ నిమిత్తం మైసిగండికి వచ్చింది. తిర�
దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీన చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న విష్ణుపురికి చెందిన ములుగు దేవేంద్ర తన ఇంటిలో నిద్రిస
ప్రజల భద్రత కోసమే పోలీసులు పనిచేస్తున్నారని టీఎస్ఎస్పీ బెటాలి యన్స్ అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్నారు. పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో బెటాలియన్ నిర్మాణ పనులను సోమవారం ఆమె పరిశీలించారు
కడప తరహా రౌడీయిజం, రాజకీయాలు తెలంగాణలో సాగవని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ తెలుసుకోవాలని టీఎస్ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ సూచించారు.
పౌరులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు ఆయా శా
కుల వ్యవస్థ, వర్ణబేధం, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరు డు అని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. ఆదివారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో బసవేశ్వర జయంతి నిర్వహించారు.
ఓ మట్టి ట్రాక్టర్ తొమ్మిదేండ్ల బాలుడిని చిదిమేసింది. వెనుకటైరు కిందపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందడం తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో ఆదివారం ఈ �
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులువుగా డబ్బు సంపాందించాలనే ఆశతో చెవిటి..మూగలా నటిస్తూ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది. సీసీఎస్ మాదాపూర్ , కేపీహెచ్బీ ప�
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి హోదాలో కేంద్ర కమిటీ టెక్నికల్ టీం సభ్యుడిగా పనిచేస్తున్న మూల దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్తో పాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీస�