పార్లమెంట్లో బుధవారం స్మోక్ బాంబుల ద్వారా సృష్టించిన అలజడికి ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఘటన తర్వాత తప్పించుకుని తిరుగుతున్న కోల్కతాకు చెందిన ఈ టీచర్ను
మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మృతిచెందారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని బోధిన్టోలా ప్రాంతం లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు పోలీ�
Raj Bhavan | కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు.
woman mistakenly shot | ఒక మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే ఒక పోలీస్ అధికారి పొరపాటున పిస్టల్తో ఆమె తలపై కాల్పులు జరిపాడు. (woman mistakenly shot) దీంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్
Childrens Missing | మహారాష్ట్రలో ఒకే రోజు ఏకంగా ఆరుగురు చిన్నారులు కనిపించకుండా (Childrens Missing) పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం నుంచి సోమవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ జరిగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
నగర శివారు కేంద్రంగా డ్రగ్స్ తయారు చేసి, విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును స్థానిక సూరారం పోలీసులతో కలిసి తెలంగాణ స్టేట్ యాంటి నార్కోటిక్ బ్యూరో పోలీసులు రట్టు చేశారు.
Murder | వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను ఆపేందుకు మావోయిస్టులు కుట్ర చేశారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 35,23,219 మంది ఓటర్లు అభ్యర్థుల భవ�