Mumbai Highway | ముంబై : మహారాష్ట్రలోని ముంబై - నాగ్పూర్ సమృద్ధి ఎక్స్ప్రెస్ వేను గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ హైవే రోడ్డుప్రమాదాలకు అడ్డాగా మారింది.
తమిళనాడులోని ఓ గ్రామంలో కులవివక్ష రెండు వర్గాల మధ్య చీలికకు, గ్రామంలో ఉద్రిక్తతలకు కారణమైంది. విల్లుప్పురం జిల్లాలోని కొలియనర్ గ్రామంలో 300 ఏండ్ల పురాతన ద్రౌపతి అమ్మన్ ఆలయం ఉంది.
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. నాగార్జునసాగర్ రహదారి తుర్కయంజాల్లో సోమవారం అర్ధరాత్రి రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగుర
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అశాంతి మొదలైంది. మొన్నటి వరకు తెగల ఘర్షణలతో మణిపూర్ రాష్ట్రం అట్టుడకగా, ఇప్పుడు మహారాష్ట్రలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. అకోలా నగరంతో పాటు అహ్మద్నగర్ జిల్లాలో రాజుకున్న మత
Telangana | సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్�
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్పై పోలీసులు, వైద్యాధికారులు సోమవారం దాడులు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ టెక్నీషియన్ రూ.రెండు కోట్లతో �
జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్, సెల్ఫోన్ చోరీ కేసును నాలుగో టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్లో శనివారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రైవేటు కంపెనీ డీజీఎం ఇంట్లో రూ.1.65 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో భారీగా నగదు ఉండటంపై పోలీసులు దర�
quadruple murders | ముగ్గురిని హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు వెతుకుతుండగా అతడు హత్య చేసిన నాలుగో మృతదేహం లభించింది (quadruple murders) . దీంతో నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీస్, పీఏసీ, ఎస్డీఆర్ఎఫ్తో కూడిన 60 మందితో ఒక బృంద�
దేశంలో పెద్దమెత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న రూ. 12 వేల కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. అరేబియన్ సముద్రంలో కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో ఈ మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లో చోరీ జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ 4, 5వ రోడ్డులోని మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లోకి శుక్రవారం రాత్రి 2.45 సమయంలో గుర్తు తెల�
తల్లి లేని కూతురిని కంటి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే తాగుడుకు బానిసై సైకోగా మారి గొడ్డలితో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ�
నకిలీ బంగారం విక్రయించి మోసం చేశారన్న కోపంతో కిడ్నాప్ చేసి దాడి చేయడంతోపాటు ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ర మేశ్బాబు తెలిపారు.