Bihar | దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన దుర్గా పూజా వేడుకల్లో తొక్కిసలాట జరిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Jangaon | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా
Hyderabad | ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి నగలు దోపీడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తెలంగాణలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహానికి సామాన్యులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల నిమిత్తం కొద్దిమొత్తంలో నగదు తీసుకెళ్తున్నా పట్టుకుంటున్న పోలీసులు
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మహిళా కామ పిశాచులు, మరో మహిళకు కూల్ డ్రింక్లో మత్తు మందిచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచేశారు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ష్టేషన్ �
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట
అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట�
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య గొంతు కోసి చంపడమే కాకుండా.. తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. �
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకొన్నది. ఓ విద్యార్థినిపై నలుగురు కామాంధులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బీకామ్ విద్యార్థిని పరీక్ష రాస్తుండగా నిందితుల్లో ఒకరు �
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల నియామవళిలో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీలతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు తరలించే డబ్బును అడ్డుకోవాలన్న లక్ష్యంతో తనిఖీలు చేపడుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ట్రై పోలీసు కమిషనరేట్ల పరిధిలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఏలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారం, వెండి, నగదును పోలీసులు పట్టుకుంటున్నారు.