బంజారాహిల్స్లో పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో రూ.3.35 కోట్ల హవాలా సొమ్మును పట్టుబడింది. వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనగర్జన సభకు మంగళవారం కాన్వాయ్లో వస్తుండగా బాబు జగ్జీవన్ రాం చౌక్ వద్ద ఆదిలాబాద్ సీ�
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూ ల్ విడుదల చేసిన ఎన్నికల నియమవళి వెంటనే అమలు చేయడంతో రాష్ట్ర సరిహద్దులో పోలీసు అధికారులు చెక్పోస్టులు ప్రారంభించారు.
డిజిటల్ మీడియా యుగంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు జనం మధ్య విన్యాసాలు చేస్తూ ఫాలోయర్లకు వినూత్న కంటెంట్ (Viral Video) అందిస్తున్నారు. ఈ విన్యాసాలు ఒక్కోసారి ప్రజలకు అసౌకర్య�
భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో సొంత తమ్ముడిని అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని బసవతారకనగర్ బస్తీలో నివాసముంటున్న షబ
thieves flaunting stolen money | దొంగిలించిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. మంచంపై ఆ డబ్బును పరిచారు. (thieves flaunting stolen money) చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక ద
Hyderabad | హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. శివశక్తి బార్ సమీపంలోని హైటెన్షన్ స్తంభాన్ని ఓ గుర్తు తెలియని యువకుడు ఎక్కి హంగామా సృష్టించాడు.
Bus stop stolen | ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన బస్ స్టాప్, దానికి సంబంధించిన స్టీల్ స్ట్రక్చర్ చోరీ అయ్యింది. (Bus stop stolen) ఈ విషయం తెలుసుకున్న అధికారులు షాక్ అయ్యారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ చోరీపై దర్యాప�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్లోని పార్కులో త్వరలో వివాహం చేసుకోనున్న ఓ జంటపై ఇద్దరు పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు.
నకిలీ సాధువులను గుర్తించేందుకు తమిళనాడులో పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. తిరువన్నామలై జిల్లాలోని అరుణాచలేశ్వర్ ఆలయం సమీపంలో వేలి ముద్రల సేకరణ డ్రైవ్ను ప్రారంభించారు. సాధువుల బ్యాక్గ్రౌం�
డ్రగ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు.. మేము అమాయకులం.. అంటూ టీనాబ్ విచారణలో కొందరు డ్రగ్ వినియోగదారులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలతో అధికారులు విస్మయం చెందుతున్నారు.