పోలీసు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ట్రై పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందికి పలు పతకాలు వరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఈ పతకాలను రాష్ట్ర వ్యాప్తంగా 281 మ
ఇద్దరు పిల్లలు సహా వివాహిత చెరువు లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పాటి�
ఆరుగురు బాలికలు నీట మునిగి మృతి చెందిన సంఘటనలు వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామ సమీపంలోని చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు ఆక్కాచెల్
Golden Temple | సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine)గా ప్రసిద్ధిగాంచిన అమృత్సర్ (Amritsar) లోని స్వర్ణ దేవాలయం (Golden Temple) సమీపంలో పేలుడు ఘటనలు (bomb blast) ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో తాజాగా మరో పేలుడు సంభవించింది.
ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల కోసం ప్రభుత్వం నీట్ పరీక్షలు నిర్వహించింది. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని 8 కేంద్రాల్లో 2778 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైయ్యారు.
మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 54కు చేరింది. 150 మందికి పైగా గాయాలయ్యాయి. ఇవి ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న గణాంకాలు మాత్రమే. మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని అనధికారిక �
ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఆటో డ్రైవర్ ఆమె మెడలోని నగలు కొట్టేయడంతోపాటు రాయితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రూరల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది. ప్రస్తుతం మనిషి సెల్ఫోన్పైనే అన్నిరకాల పనులు చక్కబెడుతున్నారు. ఏదైనా దరఖాస్తు చేయాలన్నా, డబ్బుల లావాదేవీలు ఆన్లైన్ల�
గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా హత్యకు గురయ్యాడు. తీహార్ జైలులో మంగళవారం జరిగిన దాడిలో అతడు మృతిచెందాడు. ఓ కేసులో 2015 నుంచి టిల్లు అలియాస్ సునీల్ మాన్ తీహార్ జైలులో ఉంటున్నాడు. అదే జైలులో ఉన్న అతడి
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ముగ్గురు ఐపీఎస్ (2005 బ్యాచ్)అధికారులకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సైబరాబాద్ అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాశ్ మొహంతి, హైదరాబాద్ అడిషనల్ సీప�
కర్ణాటకలో ప్రధాని మోదీ సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. బీజేపీ డబ్బులిచ్చి మరీ ప్రజలను బహిరంగ సభలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత శనివారం బెళగావి జిల్లా కుడచిలో జరిగిన మోదీ సభకు జనాలను తరలించేందు�