గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్�
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో ఏడేండ్ల తర్వాత సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. తనతోపాటు విడిపోయిన తల్లిదండ్రులను ఒక్కట
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ నగల దుకాణం చోరీ కేసు నిందితులు పోలీసులకు చిక్కారు. మహారాష్ట్రలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ�
వనపర్తి ప్రజల మూడు దశాబ్దాల కోరిక అయిన రోడ్ల విస్తరణ కోసం మంత్రి నిరంజన్రెడ్డి స్థానికులను ఒప్పించి పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపడితే.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అభినందించాల్సిన మాజీ మంత�
ఓ కూతురు కన్నతల్లినే హతమార్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉమ్మెడ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నాగం నర్సు(52)కు ఇద్దరు కూతుళ్లు. భర్త మరణించాడు.
వివాహేతర సంబంధం కొనసాగిం చడమే కాకుండా మైనర్ను వేధిస్తుండడంతో కూతురిని కా పాడుకునేందుకు కొందరి సాయంతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హత్య చేసిందని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు.
రాష్ట్రాన్ని పెట్టుబడులకు గేట్వేగా మార్చిన ఘ నత ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్దేనని రాష్ట్ర పోలీసులు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రశంసించారు.
Telangana | ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న వరుడిని చితక బాది వధువును అపహరించిన ఘటన హుజురాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం లోయలోపడింది. ఘాట్ రోడ్డు 28వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొట్టి, లోయలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఆ మార్గాన వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది �
ఆరుబయట నిద్రిస్తున్న బాలికపై వేపచెట్టు కొమ్మ విరిగి పడడంతో తీవ్రగాయాలై చనిపోయింది. ఐనవోలు మండలం నందనం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈఘటనపై కుటుంబ సభ్యులు, ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం..
కుటుంబసభ్యుల మధ్య తలెత్తే వివాదాల పరిషారంలో పోలీసులు వారి తల్లిదండ్రుల మాదిరిగా వ్యవహరించాలని రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ శిఖాగోయల్ అన్నారు. దంపతులు, అన్నదమ్ముళ్ల మధ్య చిన్న అపార్థా
మావోయిస్టుల భారీ వ్యూహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భగ్నం చేశారు. భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సోమవారం ఎస్పీ వినీత్ గంగన్న మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకార