కశ్మీర్లో భద్రతా దళాల కాల్పుల్లో శుక్రవారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్పారా జిల్లా మచ్చల్ సెక్టార్లో పెద్దయెత్తున ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతున్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్
కొండగట్టు ఆలయంలో చోరీ కేసులో ప్రధాన నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న హనుమాన్ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక రాష్ర్టానికి చెందిన ప్రధాన నిందితులైన ర�
ముంబై తరహాలో హైదరాబాద్లో కూడా వీకెండ్లో గర్ల్ ఫ్రెండ్స్ సహాయంతో డ్రగ్స్ దందాను చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా నిఘాను పటిష్టం చేశారు. సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అ�
రాజధాని లేని రాష్ట్రంగా, తలలేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని సంగతేమో కానీ విశాఖపట్నం నగరం ఉనికికే ప్రమాదం ఏర్పడిందన�
జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజీ, ఉమిత్యాల గ్రామంలో ఓ నకిలీ స్వామి మోసాలకు పాల్పడుతున్నాడు. తన చుట్టూ గోవిందా.. గోవిందా అని తిరిగితే.. పక్షవాతం తగ్గుతుందని, మూగవారికి మాటలు వస్తాయన
తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సహకారం ఉండాలని అధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం మహారాష్ట్రల�
సేవల కోసం ఆశ్రమంలో చేరిన తనపై రెండేండ్లుగా స్వామిజీ లైంగికదాడి చేస్తున్నాడని ఓ అనాథ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు సోమవారం అర్ధరాత్రి స్వామిజీని అరెస్టు చేశారు.
నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసును పోలీసులు చేధించారు. బుధవారం పరిగిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. పరిగి మండల పరిధిలోని కాళ్లాప
బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఓ ఇంటి పెద్దను కట్టుకున్న భార్య, కొన్న కొడుకు కలిసి చంపేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడిం
కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక జీవితం లేదని కట్టుకున్న భార్య, ఇద్దరు కూతుళ్లు మనస్తాపానికి గురయ్యారు. భర్తలేని జీవితం ఎందుకని భార్య, తండ్రిలేని జీవనం గడపలేమని కూతుళ్లు ఫ్యాన్లకు ఉరివేసుకొని
పదేండ్ల బాలికపై ఓ యాచకుడు అత్యాచారానికి యత్నించిన సంఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట స్ట్రీట్ నంబర్ నాలుగు �
ఎమ్మెల్యేకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా డ్యూటీ చేయాలని ఓ కానిస్టేబుల్ను పంపితే, అతడు నాలుగేండ్లుగా విధులకు హాజరుకాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వేతనం పొందుతూ వివిధ చోట్ల హాలిడే ట్రిప్లతో ఎంజాయ�
Warkaris | మహారాష్ట్ర పూణె (Pune) లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వార్కారీ భక్తులపై ( Warkari devotees ) పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పూణె నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలండి పట్టణంలో గల శ్రీక్షేత్ర ఆలయంలోని ఓ వే�