విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. లోకేశ్వరం పోలీస్ స్టేషన్ హోంగార్డు తుంగెన నర్సింగ్ రావు ఏప్రిల్ 6న నిజామా�
హైదరాబాద్లో నేరాలు చేసి తప్పించుకోవాలని చూస్తున్న నేరగాళ్లు ఎక్కడున్నా పోలీసులు పట్టుకుంటున్నారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి దొంగలను సైతం పట్టుకుని హైదరాబాద్ పోలీసులు సత్తా చూపిస్తున్నారు.
Manipur violence | మణిపూర్ (Manipur violence)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఐదో నిందితుడి (5th accused)ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు (police) తెలిపారు.
Manipur Violence | జాతి ఘర్షణల మధ్య ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన ఇటీవలే దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ సంస్థలు, భద్రతా దళాలు రాష్ట్రంలోని అన్ని సంఘ�
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎస్పీలు, పోలీస్ �
చనిపోయిందు కున్న తల్లి కండ్లముందు ప్రత్యక్షం కావడంతో ఆ కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడేనికి చెందిన నాగేంద్రమ్మ అనే వృద్ధురాలి�
DGP Anjani Kumar | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ తమ వంతుగా సేవలను అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar ) పోలీస్ అధిక�
ఆమె పేరు షహీన్ అఖ్తర్.. వయస్సు 30 ఏండ్లు.. ముస్లిం మతంలో పెండ్లి కొడుకు పెండ్లి కూతురికి నిఖా సమయంలో ఇచ్చే ‘మెహ్(్రకానుక ధనం)’ ఆమె లక్ష్యం. ఇంకేముందీ.. పెండ్లి పేరుతో 12 మందిని మోసం చేసి వారి డబ్బు, నగలు కాజేస�
Ganja Seized | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు గంజాయి ( Ganja) ని తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ , చౌదర్గూడ పోలీసులు ( Police ) లాల్పహాడ్ వద్ద ఆదివారం పట్టుకున్నారు.
గంజాయి అక్రమ రవాణా.. విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ రవాణాదారులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తున్నది. అయినా కొంత మంది తమ స్వార్థం కోసం యువతను గంజాయికి �