మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న శరత్చంద్ర పవార్ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి బదిలీ చేశ
పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో హెడ్కానిస్టేబుల్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు గన్మన్గా పనిచేస్తున్న మల్లయ్య శుక్రవారం మధ్యాహ్నం నుంచి కన్పించకుండా పోయారు. మల్లయ్య భార్య హేమలత ఫిర్యాదు మ
నారాయణపేట మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గొల్లకురుమలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను విక్రయిస్తుండగా.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి పలువురి వద్ద దాదాపు రూ. 1.20 కోట్ల మేర వసూళ్లు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging).
Hyderabad | మొదటి భార్య సాక్షిగా.. ఓ యువకుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదు మేరకు భర్తతోపాటు మొదటి భార్యపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
పాత కక్షలు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న ఓ రౌడీషీటర్ను హత్య చేయాలని రూ.13 లక్షలు సుపారీగా ఇచ్చి.. హత్యకు కుట్ర చేశారు. తమ పేరు, కుట్ర కోణం బయటకు రాకుండా.. హోమో సెక్స్ కారణంగా హత్య జరిగినట్లు నాటకం ఆడారు.
జిల్లాలో మద్యం దుకాణాలకు వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని 19 మండలాలు 2 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 47 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్ నెలతో ముగియ నుండగ
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప
ఉత్తరప్రదేశ్లో దళితులు, వెనుకబడిన వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఉచితంగా చికెన్ ఇవ్వలేదని ఓ దళితుడిని నడిరోడ్డుపై కొంతమంది చెప్పులతో కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్పూర్ జిల్లాలో �
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గానికి అణచివేత సందేశం పంపేందుకే మూకలు మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతుంటాయని అభిప్రాయపడింది.
మంచిర్యాల జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. మూగజీవాలైన ఎడ్లు పొలంలో మేశాయన్న ఆగ్రహం తో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. పశువులా ప్రవర్తించి ఎడ్ల యజమానిపై క్రూరంగా ప్రవర్తించాడు.