మండలంలోని పులిమామిడి గుట్టపై వెలసిన రామలింగేశ్వర ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా నిర్వహించారు. కొండపై గల కోనేరులో స్నానమాచరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చ
35 సంవత్సరాల తర్వాత గణేశ్ నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ వస్తున్నదని, బందోబస్తు విషయంలో ప్రతి అధికారి జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సిటీ పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశ�
Crime news | సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ లేక్లో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించి బ్లూ కోట్ సిబ్బంది అతడి ప్రాణాలను కాపాడారు. వివరాలోకి వెళ్తే..సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్కు చె�
దాచాపురంలోని ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
Police gangrape woman | ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళపై కొందరు పోలీసులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Police gangrape woman ) ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు.
Musi River | మూసీ నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు.
పాకిస్థాన్ నుంచి అడ్డదారిలో ఇండియాకు వచ్చి, హైదరాబాద్లో ఒక మహిళతో కాపురం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బహదూర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ వివాహితకు �
UP Man Surrenders | పోలీసుల ఎదుట ఒక వ్యక్తి (UP Man Surrenders) లొంగిపోయాడు. ఈ సందర్భంగా తాను లొంగిపోయేందుకు వచ్చానని, తనపై కాల్పులు జరుపవద్దంటూ రాసిన ఒక బోర్డును చేతిలో పట్టుకుని వచ్చాడు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘ�
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అదృశ్యమైన మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెపై లైంగికదాడికి పాల్పడి, బండరాళ్లతో దారుణంగా దాడి చేసి చంపినట్టు అనుమానిస్తున్నారు.
రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న భార్యాభర్తలను టార్గెట్ చేసి, దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, తలకొండపల్లి పోలీసులు పట్టుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీస�
మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న శరత్చంద్ర పవార్ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి బదిలీ చేశ
పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో హెడ్కానిస్టేబుల్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు గన్మన్గా పనిచేస్తున్న మల్లయ్య శుక్రవారం మధ్యాహ్నం నుంచి కన్పించకుండా పోయారు. మల్లయ్య భార్య హేమలత ఫిర్యాదు మ