AP News | విజయవాడలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. డాక్టర్ డి. శ్రీనివాస్ ఇంటి బయట ఉరేసుకున్నాడు. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి విగతజీవులుగా పడి ఉన్నారు.
అగ్ర కథానాయిక తమన్నాపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్ఫామ్ మహాదేవ్కు అనుబంధ యాప్గా ఉన్న ఫెయిర్ ప్లే కోసం తమన్నా ప్రచారకర్తగా
మరికొద్ది రోజుల్లో మొదలుకాబోయే ఒలింపిక్స్ కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న పారిస్.. నగరంలో బతుకుజీవుడా అంటూ పొట్టచేతబట్టుకుని వచ్చిన శరణార్థుల శిబిరాలను ఖాళీ చేయిస్తోంది.
ఆలయంలో పెళ్లి చేసుకున్న నూతన జంట కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న కారు కల్వర్టు కిందకు దూసుకెళ్లిన ఘటన మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి శివారులో జరిగింది.
Road Accident | మునగాల మండలం ముకుందాపురం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కారు అతివేగంతో కంటైనర్ క�
Telangana | తెలంగాణలోని అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు.
Vikarabad | వికారాబాద్ బస్టాండ్లో ఓ ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆర్టీసీ డ్రైవర్పై ఆ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో బస్సులను డ్రైవర్లు నిలిపివేసి ఆందోళకు దిగారు.
పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గొట్టం లక్ష్మిపై పోలీసులు దౌర్జన్యాన�
Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో ఆటో - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.