ఖమ్మం జిల్లా సత్తుపల్లి మంండలం బుగ్గపాడు పంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెంలో ఏండ్ల తరబడి పోడు భూముల పంచాయితీ కొనసాగుతున్నది. ఇదే విషయమై ఆదివారం గిరిజనుల మధ్య ఘర్షణ తలెత్తింది.
Medchal | : దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఓ యువకుడిని బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి వద్ద రూ. 75,200 విలువ చేసే 94 గ్రాముల హ్యాష్ ఆయిల్ను స్వాధీ�
Encounter | ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయి�
సర్కారు దవాఖానలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి దాడులు చేయడంత�
Clash between police and farmers | రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. 20 మందికిపైగా పోలీస్ సిబ్బంది, అధికారులు గాయపడ్డారు. సుమారు 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా ని�
Ganja | హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీతకుమార్ అలియాస్ ప్రణీత్�
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ప్రయివేటు పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసిన ట్రాక్టర్�
Crime GPT : నేరగాళ్లను వేగంగా పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రస్తుతం క్రైమ్ జీపీటీని వాడుతున్నారు. స్టేక్ టెక్నాలజీస్ యూపీ ప్రభుత్వం, స్పెషల్ టాస్క్ఫోర్స్ సహకారంతో ఈ న్యూ టూల్ను క్రియేట్ చేసింది.
Girl Suicide | దొంగతనం నెపంతో ఓ టీచర్ విద్యార్థినిని వేధింపులకు గురి చేసింది. దీంతో వేధింపులు తాళలేక విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని భగల్కోట్లో వెలుగు చూసింది.