Mancherial | పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని చెప్పి ఓ అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. మరింత ఆస్తి కావాలని డిమాండ్ చేస్తూ అత్తమామలపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
గచ్చిబౌలి ర్యాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరోమారు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది. హోటల్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో పలువురు వ్యాపారవేత్తలతోపాటు టాలీవుడ్కు చెందిన దర్శకుడు �
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వరుస గైర్హాజరీని యూపీలోని రాంపూర్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటిస్తూ, ఆమెను అరెస్ట్ చేసి మార్చి 6న న్యాయస్థానం ముందు హాజరపర్చాలని అధికార�
కనీస మద్దతు ధరకు(ఎంఎంస్పీ) చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ పోలీసులు సృష్టించిన అడ్డంకులతో ముందుకు సాగడం లేదు.
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది కట్టుబడి పని చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్ 3వ బెటాలియన్లో ఆయుధ కర్మాగారం, క్యాంటిన్, మ�
ఢిల్లీ చలో మార్చ్ సందర్భంగా పోలీసులతో ఘర్షణలో మరణించిన యువరైతు శుభకరణ్ సింగ్ అంతిమ సంస్కారాలపై అన్నదాతలు కీలక ప్రకటన చేశారు. మృతికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాకే మృతదేహానికి అంత్యక్రియలు
Congress Leader | ఓ కాంగ్రెస్ నాయకుడు తన కోరికలు తీర్చాలంటూ ఓ మహిళను వేధింపులకు గురి చేశాడు. ఆ కామాంధుడి వేధింపులు భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్
Hyderabad | ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించాడు. ఆ మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. రెండు గంటల పాటు విద్యుత్ స్తంభంపైనే ఉన్నాడు. ఈ ఘటన మీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద�