గూగుల్ టాస్క్లు పూర్తిచేస్తే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నర
ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతబజారుకు చెందిన ఇద్దరు బాలికలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చద
RTC Bus | మేడారం జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టుకు బెదిరింపు మెయిల్స్ పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు.
TSRTC | కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కర్ రావుకు బీపీ డౌన్ కావడంతో బస
Rangareddy | కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం సంభవించిన ఈ పేలుడు ధాటికి పరిశ్రమ షెడ్డు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గా
Suicide | మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డ్రైవర్ శివరాములు(42) ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టల్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూం హౌజ్ కాలనీలోని తన ఇంట్లో శివరాములు ఉర
వాళ్లు అన్నదమ్ములు..పెండ్లి చేసుకుంటామని నమ్మించి ఇద్దరు మహిళలతో నాలుగేండ్లు సహజీవనం చేశారు. తీరా వేరే వారిని వివాహం చేసుకుని మోసం చేశారు. బాధిత మహిళలు శనివారం అన్నదమ్ముల ఇంటి ఎదుట న్యాయం చేయాలని బైఠాయి
Pizza Shop | ఒక పిజ్జా షాప్ (Pizza Shop) నుంచి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ పిజ్జా షాప్పై రైడ్ చేశారు. అసభ్య, అభ్యంతరకర వస్తువులను గుర్తించారు.
Couple Suicide | జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
లక్నోలో బాబూ జగజ్జీవన్ రామ్ ఆర్పీఎఫ్ అకాడమీలో జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ (ఏఐపీడీ) మీట్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. ఈ నెల 12 నుంచి 16 వరకు జరిగిన ఈ మీట్లో రాష్ట్ర పోలీసులు మొత్తం 5 బంగారు, 7 వెండి �
ఫ్లెక్సీ వివాదంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు పోలీసుల ముందే చేయిచేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకున్నది.