Hyderabad | సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో మూడు రోజుల క్రితం ఓ యాచకుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును మోండా మార్కెట్ పోలీసులు ఛేదించారు.
Police suspended | లంచంగా రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఓ వ్యక్తి 12 ఏండ్లుగా తన భార్యను ఇంట్లోనే బందీని చేశాడు! రోజూ తాను ఉద్యోగానికి బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసుకొని వెళ్లేవాడు.
Dog | ఓ కుక్క పేలుడు పదార్థాలను కొరికింది. ఆ తర్వాత పేలుడు సంభవించడంతో కుక్క ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
Kenya | కెన్యా రాజధాని నైరోబీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 165 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Sangareddy | సంగారెడ్డిలో ఆటో కోసం వేచిచూస్తున్న సంతోష్ ఫోన్ను పోలీసులు లాక్కున్నారు. తన ఫోన్ తిరిగివ్వాలని అడిగినకొద్దీ బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది దగ్గర్లోని బంక్ నుంచి పెట్రోల్ తెచ�
Sangareddy | పోలీసులను ఓ యువకుడు ఫోటోలు తీశాడు. ఎందుకు ఫోటోలు తీస్తున్నావని ప్రశ్నించి, ఫోన్ సీజ్ చేయగా.. ఆ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జ
బర్మా దేశస్థుడి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోహింగ్యాలు సోమవారం మృతదేహంతో యూఎన్హెచ్ఆర్సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేద�
Road Accident | మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రోడ్డుప్రమాదానికి కారణమైన లారీని కూడా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గిరి తెలిపారు.
Hyderabad | ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు. అతడి ఇంటికి వచ్చి, మాటల్లో పెట్టి రెండు బంగారు గొలుసులను లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నాగోల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.