Man Kills Children By Throwing Into Well | ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. వారిని బావిలోకి విసిరి చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. అక్కడి నుంచి పారిపోయిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sports Car | తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని చెప్పి.. బాధితుడి స్పోర్ట్స్ కారును దుండగులు తగలబెట్టారు. ఈ ఘటన హైదరాబాద్లోని పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Couple Performs Aarti to Police | ఫిర్యాదుపై దర్యాప్తులో నిర్లక్ష్యంపై దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీస్ అధికారికి పూజలు చేయడంతోపాటు హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
Car Accident | హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ ఎక్స్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పింది.
Police In Priests Attire | ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు అర్చకుల వేషధారణలో కనిపించారు. పురుష పోలీసులు ధోతీ కుర్తా, మహిళా పోలీసులు సల్వార్ కుర్తా ధరించారు. సమాజ్వాదీ పార్ట�
Maoists Surrender | సుమారు 12 మంది మావోయిస్టులు (Maoists Surrender) పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ ఆయుధాలను సరెండర్ చేశారు. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్ట్ మిసిర్ బెస్రా గ్రూప్కు చెందిన వారు లొంగిపోయినట్లు పోలీస్ అధికారి త�
Couple Secretly Kills Daughter | దంపతులు ఏడాదిన్నర వయసున్న కుమార్తెను రహస్యంగా చంపారు. చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టారు. అయితే దీని గురించి పోలీసులకు లేఖ అందింది. దీంతో దర్యాప్తు జరిపి ఆ భార్యాభర్తలను అరెస్�
Viral Video | జనాలను తీవ్ర భయాందోళనకు గురి చేసి, ఓ ఇద్దరు మహిళలపై దాడి చేసిన ఓ చిరుతతో ఫారెస్ట్ అధికారి ఫైట్ చేశాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చిరుతతో వీరోచిత పోరాటం చేసి.. దాన్ని ఎదురించాడు. చివ
దళితురాలైన లైంగిక దాడి బాధితురాలు తన ఒంటిపై అయిన గాయాలు చూపించేందుకు కోర్టు హాల్లోనే బట్టలు విప్పాలని ఆదేశించారన్న ఆరోపణలపై రాజస్థాన్లోని కరౌలి జిల్లాకు చెందిన మెజిస్ట్రేట్పై పోలీసులు కేసు నమోదు �
Hyderabad | హైదరాబాద్లో జలమండలి నిర్లక్ష్యానికి వృద్ధుడు బలయ్యాడు. ఫిలింనగర్లో డ్రైనేజీ మరమ్మతుల కోసం గోతులు తవ్వి.. రక్షణ లేకుండా వాటిని అలాగే వదిలేయడంతో ప్రమాదవశాత్తూ అందులో పడి వృద్ధుడు మరణించారు.
Rangareddy | రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధిలోని టాటానగర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.