old man buried alive | యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఒక వృద్ధుడ్ని సజీవంగా పాతిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత పోలీసులు అతడ్ని కాపాడారు. అక్కడ గాయాలతో మరణించిన వద్ధురాలిని కూడా ఆ యువకుడు హత్య చేసినట్లు అనుమానిస్తున్�
రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి తెరలేచిందా? తెలంగాణలో ఫ్యాక్షన్ తరహా కక్షలు బుసకొడుతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలని అధికార పక్షం ఎత్త�
హైదరాబాద్ పరిసరాల్లోని శంకర్పల్లి మండలం దొంతన్పల్లిలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో న్యాయవిద్య చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని యాసిడ్ దాడికి గురైనట్టు అనుమానాలు తలెత్తుతున్నాయి.
Man Kills Live In Partner | వయసులో పెద్దదైన మహిళతో ఒక వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమెకు మరి కొందరితో సంబంధాలు ఉన్నాయని అనుమానించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ జరుగడంతో ఆ మహిళను హత్య చేశాడు.
: ఎన్నికల వేళ సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న రూ.99.94 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
ఇంట్లో డబ్బులు దాచారని ఫిర్యాదు రావడంతో పోలీసులు బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు, దళిత నాయకుడు జువ్వన్న కనకరాజు నివాసాన్ని ఆదివారం సీజ్ చేశారు. సిద్దిపేటలోని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గల అంబేదర
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్పై ఆధారాలు లేని ఓ తప్పుడు కేసు పెట్టి.. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు ఇష్టారీతిన వేధిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఆరోపించింది.
Navneet Rana: 11 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు బీజేపీ నేత నవనీత్ రాణా కౌంటర్ ఇచ్చారు. 15 నిమిషాలు పోలీసుల్ని తొలగిస్తే ఏం చేయాలనో అది చేస్తామని గతంలో అక్బరుద్దీన్ అన్నారు. దానికి కౌం
Manne Krishank | బీఆర్ఎస్ నేత, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రిశాంక్ను నల్లగొండ జిల్లా పరిధిలోని పంతంగి ట�