కాంగ్రెస్ నేతలకు పోలీసులు బానిసలు కావద్దని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోలీసులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు, హత్
Dating Fraud | కొందరు యువతులతో కూడిన ఒక ముఠా డేటింగ్ పేరుతో అబ్బాయిలకు వల వేస్తున్నారు. వారిని ఒక హోటల్కు రప్పిస్తున్నారు. కూల్ డ్రింక్, ఫుడ్ కోసం వేలల్లో వసూలు చేస్తున్నారు. కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చ�
Telangana | బెటాలియన్ కానిస్టేబుళ్ల దీనస్థితిపై వారి కుటుంబసభ్యులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన వేళ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సచివాలయం వద్ద ధర్నా చేసేందుకు వచ్చిన బెటాలియన్ కానిస్టేబుళ్లను అర�
Children Kidnapped | ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నారు. నింద
KTR | రాష్ట్రానికి తక్షణమే హోం మంత్రిని నియమించి, శాంతి భద్రతలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా దె
‘వన్ స్టేట్.. వన్కార్డ్' నినాదంతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. శాంతి భద్రతలు కాపాడే పోలీస్ వ్యవస్థలోనూ ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని, రిజర్వ్ పోలీసులకు ప్రత�
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరు
Drugs | అసోంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మణిపూర్ - అసోం సరిహద్దుల మధ్య అసోం పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ. 6 కోట్ల విలువ చేస�
Tomato Truck Flips | టమాటాలు రవాణా చేస్తున్న లారీ బోల్తాపడింది. దీంతో అందులోని టమాటా పెట్టెలు, టమాటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ర�
Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Road Accident | మెదక్ జిల్లాలోని శివంపేటలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
Hyderabad | మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఏడేండ్ల బాలిక.. శవమై కనిపించింది. బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషాద ఘటన సూరారంలో చోటు చేసుకుంది.