Hyderabad | హైదరాబాద్ మధురా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో నుంచి ఓ విద్యార్థిని కాలుజారి పడింది. దీంతో ఆమె బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు విడిచింది.
Hyderabad | మద్యం తాగి వచ్చిన భర్తను భార్య మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. ఈ ఘటన హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని శంకేశ్వర్ బజార్లో నిన్న ర�
Mosh Pub | హైదరాబాద్ మోష్ పబ్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్స్తో వ్యాపారులకు, విద్యార్దులకు వల వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Violent Clash | రెండు గ్రూపుల మధ్య హింసాత్మకంగా ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. కర్రలతో కొట్టుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్
Viral Video | ఓ వ్యక్తి 5 గంటల పాటు నీటి ముగిని ఉన్నాడు. అతను చనిపోయి ఉండొచ్చని స్థానికులు భావించి, పోలీసులకు సమాచారం అందించారు. బయటకు తీసేందుకు యత్నించిన పోలీసులు షాక్కు గురయ్యారు. ఎందుకంటే పోలీసుల�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మార్చి 16 నుంచి జూన్ 3 వరకు పోలీసులు, తనిఖీ బృందాలు నిర్వహించిన సోదాల్లో రూ.200.27 కోట్లు దొరికినట్లు రాష్ట్ర పోలీసు విభాగం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
‘ప్రీలాంచ్ ఆఫర్లో తక్కువ ధరకు ప్లాట్, ఫ్లాట్, విల్లాను సొంత చేసుకోండి. రెండు మూడేండ్లలో నిర్మాణం పూర్తవుతుంది. మీరు ఊహించని విధంగా ఈ వెంచర్ డెవలప్ అవుతుంది.
Murder Case Against Police | పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. పోలీసులు కొట్టి చంపారన్న ఆరోపణలతో మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేశారు.
Children rescued | కబేళాలో పిల్లలు పని చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కలిసి తనిఖీలు చేశారు. 57 మంది బాలురు, బాలికలను రక్షించారు.