ప్రభుత్వంలో ఉన్నతమైన పదవి (నామినేటెడ్ పోస్ట్) ఇప్పిస్తామంటూ ఓ ముఠా బాలీవుడ్ నటి దిశా పటాని తండ్రి జగదీశ్ పటానీని మోసం చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఐదుగురు వ్యక్తుల ముఠా ఆయన నుంచి రూ.25లక్షలు తీసుకొ
ఫార్మా కంపెనీ నెలకొల్పేందుకు భూసేకరణపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్, కాడ స్పెషల్ ఆఫీసర్తోపాటు మరికొందరిపై స్థానికులు దాడి చేసిన ఘటన తె�
‘మా భూములు మాకే కావాలి’ అని పోరాటం చేస్తున్న రైతులపై ప్రభుత్వం కుట్ర చేస్తుందా ? స్వచ్ఛందంగా చేస్తున్న ఆందోళనలకు పార్టీల రంగు పులుముతుందా? భూములు ఎక్కడ కోల్పోతామోనని మా బిడ్డలే అధికారులపై తిరగబడ్డారని �
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఆరాంఘర్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్రా షోరూమ్ వెనుక ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి.
దళితులపై కాంగ్రెస్ సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళితబంధు రెండో విడుత నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ దళితబంధు సాధన సమితి సభ్యుడు కొలుగూరి సురేశ్, వీణవంక మాజీ ఉపసర్పంచ్ �
దళితుల కోసం ధర్నాకు దిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసులు దాడికి దిగారు. లాఠీలు పట్టుకోకుండా చర్మం వడిపెడుతూ, పక్కటెముకలపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సొమ�
AP Dy CM Pawan Kalyan | రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ నియోజకవర్గంలోని నా దళితబిడ్డలకు రెండో విడుత దళితబంధు నిధులు విడుదల చేసే వరకు పోరాడుతూనే ఉంటాను అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ 11 నెలల పాలనను చూసిన వారెవరికైనా రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రిన
పదో తరగతి ఫెయిల్ అయ్యాడు..జల్సాలకు అలవాటుపడ్డాడు. బేకరీలో పార్ట్టైమ్ జాబ్ చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. విలాసవంతమైన జీవనం కోసం ప్రభుత్వ నిషేధిత మాదకద్రవ్యాలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొన�
Contract killer seeks Police help | కాంట్రాక్ట్ కిల్లర్ ఒక మహిళా లాయర్ను హత్య చేశాడు. ఆమె హత్య కోసం ఒప్పుకున్న డబ్బు భర్త, అత్తమామలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన అతడు పోలీస్ స్టేషన్కు వెళ్లి వారిపై ఫిర్యాదు చ�
Hyderabad | హైదరాబాద్లోని రాంనగర్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ చీరల షాపులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు దుకాణమంతా వ్యాపిస్తున్నాయి.