ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమజ్వాల రగిలింది. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేపట్టేందుకు వచ్చిన పోటీ పరీక్షల నిపుణుడు అశోక్ను పోలీసులు అరెస్టు చేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
Telangana | కొత్తగా అమలులోకి వచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డీపీఎస్) కింద మేడ్చల్ ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో తొలి కేసు నమోదైంది.
Gandhi Hospital | నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్కు మద్దతుగా గాంధీ ఆస్పత్రి వద్దకు తండోపతండాలుగా నిరుద్యోగులు చేరుకుంటున్నారు. అయితే గాంధీ హాస్పిటల్ మెయిన్ గేటు వైపు నిర
Gandhi Hospital | గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతారవణం నెలకొంది. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్లో
MLA Vivekanand Goud | తెలంగాణ యువత మునుపెన్నడూ లేని విధంగా నేడు గంజాయి మత్తులో మునిగితేలుతూ వారి బంగారు భవిష్యత్ను అంధకారంలోని నెట్టేసుకుంటున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ తెలిపారు. ఈ మేర�
ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్కా వ్యాపారం, అమ్మకాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన నవీన్నాయక్ చిన్ననాటి నుంచి చదువులో ముందుండేవాడు. జేఈఈలో ఆలిండియా 800 ర్యాంకు సాధించి త్రిసూర్లోని నిట్ కళాశాలలో బీటెక్లో చేరాడు.
Fire Accident | షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడడంతో కార్మికులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.
నేరాలను ముందుగానే పసిగట్టి నియంత్రించడం, వాటిని విఫలం చేయడంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కీలక పాత్ర. ఇందులో తెలంగాణ పోలీసులకు ఉన్న ట్రాక్ రికార్డు అంతాఇంతా కాదు.
AP News | బైక్లు నడిపే వారందరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించకుండా పట్టుబడితే కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది.
ఒకప్పుడు డయల్-100కు కాల్చేసిన 5-10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేవారు. ఇప్పుడు గంటల తరబడి స్పందన కరువవడంతో ఈ సేవలపై బాధితులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. నిందితులపై తాజా చార్జిషీట్ను దాఖలు చేయడంతోపాటు ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన సాక్ష్యాధారాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో మంగళవారం నాం