కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోయేషన్ మాజీ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్
కట్టుకున్న భర్తే కిరాతకుడిగా మారాడు. పొయ్యిపై వేడి చేసిన పాలు విరిగాయన్న నెపంతో అత్తింటి వారు ఆ అబలపై తమ ప్రతాపం చూపారు. అదనపు కట్నం తెమ్మంటూ రాచి రంపాన పెట్టారు. ఒళ్లంతా వాతలు తేలేలా మెటల్ పైపుతో మూడ్రో
Lathi charge | దుక్కులు సిద్ధం చేసి, విత్తనాల కోసం పోతే రైతులకు నరకయాతన తప్పడం లేదు. ఆదిలాబాద్లో మంగళవారం పత్తివిత్తనాల కోసం ఎండను లెక్కచేయకుండా గంట ల తరబడి బారులు తీరిన రైతులపై పోలీసులు చిందులు తొక్కారు.
కాంగ్రెస్ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో ధర్నా నిర్వహించారు.
అదిలాబాద్ జిల్లాలో (Adilabad) పత్తి విత్తనాల కొరత రైతులును వేధిస్తుంది. రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడి గాపులు కాస్తున్నారు. మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరా
IRS Officer | ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారికి డేటింగ్ యాప్లో ఒక మహిళ పరిచయమైంది. అయితే అతడి ఫ్లాట్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పెళ్లి దాటవేస్తున్న ఆ అధికారి తన కుమార్తెను మోసగించడ�
Karimnagar | కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన గొడవను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు భక్తులపై కరీంన�
Karimnagar | కరీంనగర్లో చేపట్టిన హనుమాన్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. శోభాయాత్ర సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకుని అతన్ని హనుమాన్ భక్తులు అడ్డుకుని వా�
పదేండ్లు అల్లర్లు, మతఘర్షణలు లేకుండా తెలంగాణ శాంతిభద్రతల నిలయంగా పరిఢవిల్లింది. ఫలితంగా పెట్టుబడుల వరద పారింది. ఏటా పోలీసు వ్యవస్థకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ, అత్యాధునిక సౌకర్యాలు కల్పించటంతో తెలంగా
Seethakka | ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా గురువారం జరిగిన మంత్రి సీతక్క పర్యటనలో పోలీసులు జులుం ప్రదర్శించారు. మంత్రి కాన్వాయ్కి ఆటోలు అడ్డంగా ఉన్నాయనే కారణంతో ఆటో ము�
DGP Ravi Gupta | తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సప్ కాల్స�
లోక్సభ ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీకి 8 సార్లు ఓటేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.