15వ ఐపీఎల్ సీజన్లో మైదానంలో ఆసక్తికరమైన విచిత్రాలు చోటుచేసుకుంటుంటే.. మ్యాచ్పై బెట్టింగ్లు నిర్వహించే బుకీల పరిస్థితి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమి�
నగరంలో ఆదివారం జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి మొదలై..ఆరున్నర కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర చివరకు సుల్తాన్బజార్ �
క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బావమరిది నిడుదోవుల శ్రీని�
ఆర్థిక సమస్యలు సృష్టిస్తూ పాతనగరంలో అక్రమంగా కొనసాగుతున్న సట్టా కేంద్రంపై శనివారం దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మీ తెలిపిన వివరాల
దేశ రాజధానిలో పాలం వద్ద మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు సంతోష్ సుభాష్ గమ్నె అలియాస్ గోల్ గమ్నెపై పలు �
గంజాయి, హాష్ ఆయిల్ సరఫరాదారులు రూటు మార్చారు. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అనుమానం రాకుండా, తనిఖీల్లో పట్టుబడకుండా వేషం మార్చేస్తున్నారు. 20 - 25 ఏండ్ల యువకులను ఎంపిక చేసుకుని వారిని కాలేజీ వి�
నైజీరియాకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు ఒలైటన్ అడెగోకె (50) నుంచి రూ 10 కోట్ల విలువైన 1081 గ్రాముల హెరాయిన్ను సీజ్ చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో 150 మందికి పైగా మహిళలను వేధించిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సచిన్ కుమార్ (30) తనతో శారీరక సంబంధం ఏర్పరచుకోవాలని ఒత్తిడి చేస్తూ మార్ఫింగ్ చ�
మొట్టమొదటి సారిగా హైదరాబాద్ పోలీసులు సమూలంగా మాదకద్రవ్యాల నెట్ వర్క్ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో 10 రాష్ర్టాలకు సరఫరా అవుతున్న గంజాయి, హాష్ ఆయిల్ నిలిచిపోయింది. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ �
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బులో పోలీసులకు లభించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పబ్బు నిర్వాహకులైన ఉప్పల్ అభిషేక్, అర్జున్ వీరమాచినేని, మేనేజర్ అన
హైదరాబాద్లో రాడిసన్ బ్లూ హోటల్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో పబ్ కల్చర్ పై పెద్ద దుమారం రేగుతున్నది. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ పరిధిలోని