సిద్ధిపేట : తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులను నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బుధవారం మూ
తిరువనంతపురం : ఆ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కుటుంబంలోని ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కేరళలోని దళవపురంలో మంగళవారం తెల్ల�
సూరత్ థానీ: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్ది సహజ మరణమే అని తేలింది. ఈ విష యం వైద్యుల నివేదికలో బయటపడిందని థాయ్లాండ్ పోలీసులు సోమవారం స్పష్టం చేశారు. వార్న్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వ�
హైదరాబాద్ : అంబర్పేటలో మోహన్ బాబు అనే వ్యక్తి హల్చల్ సృష్టించాడు. తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ స్థానికంగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీస�
రంగారెడ్డి : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన భార్యను బండరాయితో మోది చంపాడు. ఈ దారుణ ఘటన నందిగామలోని వెంకమ్మగూడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలరాజు(35), సునిత అలియా�
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో దర్యాప్తు జరుగుతోందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఈ కేసులో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కేసు దర్యాప్తులో భాగంగా అన్ని కోణా�
హైదరాబాద్ : నగరంలోని చాదర్ఘాట్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యూసుఫ్, సిరాజ్ బాను అనే ఇద్దరు దంపతులు ద్విచక్ర వాహనంపై చంచల్గూడ నుంచి టోలీచౌకి వెళ్తుండగా.. వారిని ఆ
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు శివరాత్రి రోజున పోలీసుశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈ చలాన్లలో చెల్లింపులకు భారీ రాయితీ ప్రకటించింది. రెండు, మూడు చక్రాల వాహనా
కొత్తగూడెం క్రైం : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లాలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ