హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పంగలా గ్రామంలో న్యూడ్ డాన్స్ ఈవెంట్ నిర్వహించారు. కొంత మంది అమ్మాయిలతో ఓ పది మంది వ్యక్తులు కలిసి నగ్నంగా డ్యాన్సులు చేయించారు. పోల�
కామారెడ్డి : కామారెడ్డిలో తల్లీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఉన్న న్యూ మహారాజా లాడ్జిలో గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకున్నారు. గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడంతో సిబ్బం
హైదరాబాద్ : తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్కు భారీ స్పందన లభించింది. ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ మరికాసేపట్లో ముగియనుంది. ఈ ఆఫర్ మార్చి 1వ తేదీన ప్రారంభమైంది. అయితే మార్చి 31వ తేదీ �
స్మార్ట్ఫోన్ సహాయంతో సోషల్ మీడియాలోని చిత్ర, విచిత్ర వీడియోలు, ఫొటోలు చూస్తూ మునిగిపోతే ఎంత ముప్పో బుధవారం సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన హెచ్చరిస్తున్నది. యూ ట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఓ ఫ్ల
ఉద్యోగార్థులకు బీసీ స్టడీ సర్కిల్ మంచి అవకాశం కల్పించింది. గ్రూప్-1,2, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉపకార వేతనం కూడా అందించనున్నది. అందుకోసం ఈనెల 16న ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్ల�
పుడింగ్ అండ్ మింక్ పబ్కు వచ్చే రెగ్యులర్ ఖాతాదారుల వివరాలను పోలీసులు సేకరించే క్రమంలో రహస్యంగా నిర్వహించే కస్టమర్ల డాటా కూడా లభ్యమైంది. పబ్కు తరుచుగా వచ్చిపోయే వారితో పాటు ఎప్పుడో ఓసారి వచ్చిపోయ
ఖాళీ స్థలాలు కనిపిస్తే వాటికి నకిలీత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠాను రాచకొండ మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన రూ.20 కోట్లు విలువ చేసే స�
ఖాళీ స్థలాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. రాత్రివేళల్లో కొందరు జేసీబీలతో కబ్జా చేస్తున్నారనే ఫిర్యా
పరుపుల్లో నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును మాదాపూర్ ఎస్వోటీ, చందానగర్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి 81 కిలోల గంజాయి, కారు, ట్రాలీఆటో, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నా�
శ్రీనగర్ : ఓ తల్లి క్రూర మృగంలా ప్రవర్తించింది. అమాయకపు శిశువుపై ఆమె విరుచుకుపడింది. గుక్కపట్టి ఏడుస్తున్న పాపను చితకబాదింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్లో చోటు చేసుకుంది. జమ్మూ డివిజన్లోని �
గ్రామీణ ప్రాంతాలు, జాతరలు టార్గెట్గా చేసుకొని రాత్రివేళల్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో గొలుసులను లాక్కెళ్తున్న దొంగల మూఠాను పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ కిషన్ తెలిపారు. జడ్చర్ల పోలీసుస్టేషన్
హ్యాం డిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలను టా ర్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్త్రన్ కుమార్