Water Falls | మామడ మండలం వాస్తవాపూర్ వాటర్ ఫాల్స్ను చూసేందుకు వచ్చిన హైదరాబాద్ పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. శుక్రవారం ఉదయం వాటర్ ఫాల్స్ను తిలకించేందుకు మొత్తం 16 మంది పర్యాటకులు
Ganesh Festival | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ఎస్హెచ్వోలు, ఏసీపీలతో పాటు గ
పలు జిల్లాల్లో ఏకధాటిగా వర్షం మానేరులో 34 గంటలపాటు గొర్రెల కాపరి నరకయాతన చేపలు పట్టేందుకు వెళ్లి ఆరుగురు రెస్క్యూటీం, పోలీసుల కృషితో అందరూ సురక్షితం అభినందించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్�
‘ నేను మీకు దొరకను..నాకు నేనుగా లొంగిపోతేనే మీకు దొరికినట్లు… మీరు నన్ను పట్టుకోలేరు.. మీ టెక్నాలజీ కంటే ఐదేండ్లు ముందున్నా’.. అంటూ ఓ కార్ల దొంగ పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇతడిని పట్టుక�
Kamareddy | జిల్లా కేంద్రంలో క్రిష్ణమ్మ ఆలయం సమీపంలో దారుణం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆమె గొంతుకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు
Road Accident | రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్ప�
జయశంకర్ భూపాలపల్లి | టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (వి) చలి వాగు ఒడ్డున గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చలి వాగు ఒడ్డు వద్దకు చేరుకున్న
Cell Phone | ఫోన్ కోసం అత్తతో గొడవ పడిన ఓ కోడలు.. తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు పిల్లల్ని బావిలో తోసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో ఆదివారం చోటు చేసుకోగా ఆ�
సిద్దిపేట | సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిట్టపల్లి బ్రిడ్జిపై వరద నీటిలో ఓ కార�
Madhya Pradesh | భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త క్రూరమైన చర్యలకు పాల్పడ్డాడు. ఆమె జననేంద్రియాలను కుట్టేసి.. పారిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో వెలుగు చూసింది. రైలా గ్రామానికి
Drugs | మిజోరంలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్కు సమీపంలో 5 లక్షల మెథాంఫిటామైన్ అనే డ్రగ్స్ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 10 కోట్లు ఉంటుం�
ముగ్గురు అరెస్ట్ | తాము సీసీఎస్ పోలీసులమని చెప్పి అమీర్పేటలో ఓ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడ్ని బెదిరింది రూ.20 వేలు వసూలు చేసిన ముగ్గురిని ఎస్.ఆర్.నగర్ పోలుసులు అరెస్టు చేసి రిమాండ్కు �
కాపాడి దవాఖానకు తరలించిన ఎస్సైనాగర్కర్నూల్, ఆగస్టు 22: గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును డంపింగ్ యార్డులో పడేయగా ఎస్సై కాపాడి దవాఖానకు తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని చందాయిపల�
కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం.. గెజిట్ జారీహైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), కేంద్ర పోలీసు, సాయుధ బలగాల నియామకాల్లో దివ్యాంగులకు ఉన్న 4% రిజర్వేషన్లను కేంద్రం