కల్లూరు : అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన కల్లూరు వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం కర�
దొంగగా మారిన డ్యాన్స్మాస్టర్ | పిల్లలకు డ్యాన్స్ నేర్పే ఓ డ్యాన్స్ మాస్టర్ ఉపాధి కరువై నేర ప్రవత్తిలోకి అడుగు పెట్టాడు. చైన్ స్నాచింగ్ చేసి 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు.
హైదరాబాద్ | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కలకలం సృష్టించిన రెండు గ్యాంగ్రేప్ కేసులు కల్పితాలేనని సిటీ పోలీసులు తేల్చారు. సినిమా తరహాలో కట్టుకథలు అల్లిన ఓ ఇద్దరు యువతులు పోలీసులకు అడ్�
రాయ్పూర్: నదిలో చిక్కుకున్న నలుగురు బాలురను పోలీసులు రక్షించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరియా జిల్లాలోని మనేంద్రగఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుగురు పిల్లలు నదిలో స్నానం చేస్తుండగా నీటి మట్టం ఒక్కస�
కొందుర్గు : తన కొడుకు మృతి చెందడంలో అనుమానం ఉందని భావించిన ఓ మహిళ కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొందుర్గు మండలంలోని లాలపేట గ్రామానికి చెందిన మక్తల నర్సింహులు(29) ఆగస్
మెహిదీపట్నం: అనుమానాస్పదస్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..లంగర్హౌస్ లక్ష్మీనగర్లో నివసించే శివ�
ఏఓబీలో ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్? | ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అంగరక్షకులు ఉన్�
ఢిల్లీలో ఎన్కౌంటర్.. ఇద్దరు నేరగాళ్ల మృతి | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజురి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నేర
Beef Seize | జార్ఖండ్ షింగ్బూమ్ జిల్లాలోని జంషెడ్పూర్లో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో తరలిస్తున్న 500 కిలోల బీఫ్ ( గొడ్డు మాంసం ) ను సీజ్ చేశారు. ఈ
కీసర, ఆగస్టు : ఐదేండ్ల వయస్సు చిన్నారిని కీసర పెట్రోలింగ్ మొబైల్ టీం పోలీసులు గుర్తించారు. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపల్ కేంద్రం
పోలీస్ స్టేషన్లలోనే హక్కుల ఉల్లంఘన ఎక్కువ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన నల్సా మొబైల్ యాప్ ప్రారంభం న్యూఢిల్లీ, ఆగస్టు 8: పోలీసుల అదుపులో ఉన్నవారిపై వేధింపులు, చిత్రహింసలు దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగు
కొండాపూర్ : పరీక్షలున్నాయి చదువుకోమని తల్లి మందలించడంతో భయంతో బాలుడు ఇంటి నుంచి పారిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం… గౌతమీ నగర్, చంద
కడ్తాల్ : వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలను పాటించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించా�