సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సివిల్స్లో తెలంగాణ టాపర్గా నిలిచిన సంజనా సిన్హాను సోమవారం నేరేడ్మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి సన్మానించారు.
ఈ సందర్భంగా సంజనా సిన్హా మాట్లాడుతూ నా భర్త ప్రోత్సాహంతోనే విజయం సాధించినట్లు తెలిపారు.