PV. Srinivas Rao | పాలనలో పారదర్శకత కోసమే 2005 లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ పి.వి. శ్రీనివాస్ రావు అధికారులక
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్,లతో భారీ బందోబస్తు తో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర
మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని, ఫుడ్ పేస్టివల్ ద్వారా మహిళ సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులు విక్రయించి ఆదాయాన్ని పొందుతారని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు.
కరీంనగర్లో రానున్న వర్షకాలంలో ఎక్కడ కూడా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలని నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు.
రోడ్లపై పశువులు కనబడితే గోశాలకు తరలించక తప్పదని ఈనెల 3వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత పశువుల యజమానులకు సైతం హెచ్చరిక జారీ చేశారు.
నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన టీ వినయ్ కృష్ణారెడ్డి ని పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య శనివారం మర్యాదపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో కలిశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరిఖని శివారు శ్మశాన వాటికలో తెల్లకార్డు కలిగిన వారికి కల్పించిన ఉచిత అంత్యక్రియలు ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చిందని, అదొక్కటే కార్పొరేషన్ కు భారంగా మారిందా..? అని 25వ డివిజన�
నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లాల ఘరానా ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసుల అరెస్టు చేశారు. గత కొంతకాలంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని వరుస దోపిడీలకు �
రెస్టారెంటుల్లో వినియోగదారులకు నాణ్యమైన ఆహరాన్ని అందించాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, దాబాల్లో కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఆకస�
స్వచ్ఛ ఆటో కార్మీకులు ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తను వేరుగా స్వీకరించాలని కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కళాభారతి లో పారిశుధ్య విభాగం అధికారులు సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం �
ఘట్ కేసర్ పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మున్సిపల్ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాలు యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత�
జీహెచ్ఎంసీలో జరుగుతున్న నిర్వహణ పనుల్లో అక్రమాలకు తావులేకుండా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి బిల్లుల చెల్లింపు వరకు సమగ్ర పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జోనల్�