జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మే 20 నుండి 23వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో ప్రత్యేక పాత్ర పోషించిన పోలీస్ శాఖకు కొండగట్టు అంజన్న ఆలయ ఈవ�
Sharad Pawar felicitates Shinde | మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను పొగిడారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం దీనిపై మండిపడింది.
‘రాష్ట్ర ప్రజలకు వంద శాతం శుద్ధజలం అందించడంలో మిషన్ భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న కృషి అద్భుతం. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కడమే కాదు.. క
స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణపై భద్రాద్రి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు మన బాధ్యతను మరింతగా పెంచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పంచాయతీరాజ్శాఖ మంత్రి
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ గోదావరి ఆడిటోరియంలో ఇంటర
విద్యార్థుల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండ అంబేద్కర్ భవన్లో సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల విద్యాశాఖల ఆధ్వర్యంలో గురుపూజోత్సవం�
భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ‘గురు’తర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు దక్కింది. సోమవారం టీచర్స్డేను పురస్కరించుకొని ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జ
ట్రాఫిక్ పోలీసులకు సాయంగా నిలిచిన పలువురు ట్రాఫిక్ వలంటీర్లను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఘనంగా సన్మానించారు. గడిచిన నాలుగు నెలల్లో ఐదు అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తిం�
హైదరాబాద్ సెయిలింగ్ వీక్ టోర్నీలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన అశ్విని, సంజయ్రెడ్డిని గురువారం క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు.
హైదరాబాద్ : నిజం గడప దటకముందే అబద్ధం.. ఊరంతా చుట్టి వచ్చినట్టు వైద్యారోగ్య శాఖలో మంచి బయటకు రావడం లేదని, చెడు మాత్రమే ప్రచారమవుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అందుకే మంచిగా పనిచ
శనివారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రూ.43.97 లక్షల విలువైన స్కూటర్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు, ఇతర సహాయ ఉపకరణాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ�
న్యూఢిల్లీ: మూడు సార్లు పారాలింపిక్స్ పతక విజేత దేవేంద్ర ఝఝారియాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా అవార్డుల కమిటీలో ఆయన సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవ