ఖలీల్వాడి, ఆగస్టు 25 : నిజామాబాద్కు చెందిన యువ బాక్సర్ హుసాముద్దీన్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత గురువారం హైదరాబాద్లో ఘనంగా సత్కరించారు.
అంతర్జాతీయ వేదికలపై రాణించాలని, మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు, రాష్ర్టానికి, దేశానికి పేరు తేవాలని సూచించారు.