ఒకప్పుడు వర్షాకాలంలోనే అలుగులు పారేవి.. మండుటెండ్లల్లో చెరువుల్లో నీరు కనిపించడమే గగనమయ్యేది. కానీ ప్రస్తుతం మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దూకుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వేల్పూర్�
కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్
Minister Prashant Reddy | రికార్డు సమయంలో హైలెవెల్ వంతనెల నిర్మాణాలను పూర్తి చేసుకొని, ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా
ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శు�
రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రతిచోట రహదారి నిర్మిస్తామని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులను నిర్మిస్తూనే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ర�
మండలంలోని రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్స్, పవర్ ఇండస్ట్రీస్ను రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు సందర్శించారు. ఫ్యాక్టరీలో చెరుకు నుంచి పంచదార తయారు చేసే వి�
కామారెడ్డి మాస్టర్ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ రాష�
జిల్లాలో గంజాయి మహమ్మారిని అంతమొందించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దన�
సమర్థవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ అమరవీరుల భవనం పనులను నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. హుస్సేన్సాగర్ ఒడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్�
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
నూతన సచివాలయ నిర్మాణ పనులన్నింటినీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను, ఆ పనులు చేపట్టిన సంస్థను ఆదేశించారు