‘అభివృద్ధి అంటేనే బాల్క సుమన్. చరిత్రలో నిలిచిపోయేలా చెన్నూర్ నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. బుధవారం కోటపల్లి మం
నిజామాబాద్ : ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచన అర్బన్ ఫారెస్ట్ పార్కు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు ల ఏర్పాటు వల్ల పట్టణ స
ఎంతో శ్రమిస్తే తప్ప అద్భుత విజయాలు సాధ్యం కావని, ఇందుకు ఇటీవల సివిల్స్లో మంచి ర్యాంకులు సాధించిన ఇంజినీర్లే నిదర్శనమని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. వారిని యువత స్ఫూర్తిగా �
సీఎం కేసీఆర్..రైతుబాంధవుడు కేంద్ర ప్రభుత్వ మోసాలను రైతులు గ్రహించాలి బీజేపీ నాయకులపై మండిపడిన మంత్రి ప్రశాంత్రెడ్డి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి, ఎమ్మెల్యేల కృతజ్ఞతల�
హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా గత నాలుగు రోజులుగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ‘కేకేఆర్’ కప్ క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకలకు ర
భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మంత్రి ప్రశాంత్రెడ్డి కౌంటర్ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న హరీశ్రావు, కే తారకరామారావు బల్లలు దుంకారు కాబట్టే తెలంగాణ రాష్�
రైతులకు రిజిస్ట్రేషన్ కష్టాలు తొలగిపోయాయి చిన్నచిన్న సమస్యలకు త్వరలో పరిష్కారం ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ప్రస్తుతం 66 ల�
కొత్త సచివాలయంలో ఇంటీరియర్ డిజైన్లు తెలంగాణ వైభవానికి ప్రతీకగా ఉండాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సచివాలయ నిర్మాణం
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన సతీమణి నీరజా రెడ్డి సోమవారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక�