సమర్థవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ అమరవీరుల భవనం పనులను నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. హుస్సేన్సాగర్ ఒడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్�
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
నూతన సచివాలయ నిర్మాణ పనులన్నింటినీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను, ఆ పనులు చేపట్టిన సంస్థను ఆదేశించారు
తెలంగాణలో పండిన ధాన్యం కొనడానికి చేతకాని బీజేపీ.. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం రూ.100కోట్లు ఇచ్చి కొంటదట అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధ�
పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సఖ్యతగా ఉన్నప్పటికీ నిధులు ఇవ్వడంలో వివక్ష చూపి కుట్రలు పన్నిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ
ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానేనని ఆర్ అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడులో తనతోపాటు ప్రచారంలో పాల్గొనే బాలొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధ�
అభివృద్ధి, సంక్షేమాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా అందిస్తున్న సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజా�
ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డిపై హత్యకుట్ర హేయమైన చర్య అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్,