Boxer Mirza Ali: బాక్సర్ మీర్జా అలీ బేగ్.. జాతీయ పోటీల్లో రాణిస్తున్నాడు. అతను విసురుతున్న పంచ్లకు పతకాలు రాలుతున్నాయి. తాజాగా జాతీయ క్రీడల్లో అతను కాంస్య పతకాలు సాధించాడు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీకి
Boxer Brain Dead : బాక్సింగ్నే కెరీర్గా, ప్రాణంగా భావించిన ఓ యువకుడి జీవితం విషాదంగా ముగిసింది. ఎన్నో ఆశలతో బాక్సింగ్ రింగ్లో అడుగుపెట్టిన అతడికి అదే ఆఖరి రోజు అయింది. ప్రత్యర్థులపై పంచ్లు కురిపించే క్�
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు ముందు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.
రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్.. స్ట్రాంజా మెమోరియల్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. బల్గేరియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల సెమీఫైనల్లో శనివారం నిఖత్ 5-0తో
Nikhat Zareen | ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్వ�
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొననున్న భారత జట్టులో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ చోటు దక్కించుకుంది. ఆసియా క్రీడల ట్రయల్స్లో సోమవారం జరీన్ (52 కేజీలు)తోపాటు ఒలింపిక్ కాంస్య విజేత లవ్లీనా బొర్గో
Lovlina Borgohain | టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు.
మాంట్రియాల్: బాక్సింగ్ బౌట్లో పాల్గొన్న ఓ యువ బా క్సర్ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచింది. మెక్సికోకు చెందిన 18 ఏండ్ల బాక్సర్ జెన్నెట్ట జకారియా గత శనివారం జరిగిన ఓ బాక్సింగ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ ప�
పతకాలు వెనక్కి తీసుకోవాలి: రానా తల్లినా కొడుకును హత్య చేసిన వాడు ఎన్నటికీ మెంటార్ కాలేడు. సుశీల్ ఇప్పటి వరకు సాధించిన పతకాలన్నంటిని వెనుకకు తీసుకోవాలి. ఈ హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారిస్తారన్న న
ఒలింపిక్స్ ముందు పరీక్షకు భారత బాక్సర్లు రెడీ నేటి నుంచి ఆసియా చాంపియన్షిప్ దుబాయ్: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత బాక్సర్లు కీలక సన్నాహానికి సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఇక్కడ జరుగనున్న �
పోలీసులకు అప్పగించిన న్యాయస్థానం న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ను 6 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4న దేశ రాజధానిలోని ఛత్రాసాల్ స్టేడియంలో స