రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2025 కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ డైరెక�
దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్లో కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు మెరిశారు. తాజాగా విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో వెలిచాలకు చెందిన నందల సాయికిరణ్, కరీంనగర్కు చెందిన కొలనుపాక సహన అదరగొ�
సివిల్స్ తుదిఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లావాసులకు ర్యాంకుల పంట పడింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు. జనగామకు చెందిన బిల్డర్ మెరుగు సుధాకర్-సుజాత దంపతుల కుమారుడు కౌశిక్ ఆలిండ
యూపీఎస్సీ మంగళవారం వెలువరించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం అల్వాల గ్రామానికి చెందిన పెంకీస్ ధీరజ్రెడ్డి ఆల్ ఇండియా 173వ ర్యాంకును సాధించాడు.
కలెక్టర్ కావాలనే సంకల్పం ముందు పేదరికం ఓడింది. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. ఆ కుటుంబంలో విద్యావంతులు పెద్దగా లేరు. అయితేనేమీ పేదరికాన్ని సైతం ఎదిరించి ఐఏఎస్ సాధించి సత్తాచాటాడు సిద్దిపేట జిల్ల
నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకొనే అవకాశం లేని వారికి దూరవిద్య ఒక వరం. తక్కువ ఫీజులు.. ఉద్యోగం చేస్తూనే చదువుకొనే అవకాశం ఈ విధానం ప్రత్యేకత. ఇలాంటి విశేషాలున్న దూరవిద్యా కోర్సులకు ఇటీవలికాలంలో డిమాండ
UPSC | హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ మేరకు యూపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేస
ఉద్యాన పంటల సాగుకు మన నేలలు, వాతావరణ పస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, ఇక్కడ పండించిన పంటలు మంచి పోషకాలు, చాలా రుచికరంగా ఉండటంవల్ల ఇతర దేశాల ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని ది రిపబ్లిక్ ఆఫ్ కజక�
సివిల్ సర్వీస్కు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు లాంగ్టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల ప్రకటించిన సివిల్స్లో విజేతగా నిలిచి అఖిల భారత సర్వీస్లకు ఎంపికైన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేశ్కుమార్ను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సోమవారం తన చాంబర్లో అభినందించారు.