గొర్రెలను మేపుతూ సంచార జీవనం సాగించే ఒక గొర్రెల కాపరి కుమారుడు సివిల్స్ ఎంట్రన్స్లో 551 ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన గొర్రెల కాపరి కుమారుడు బీర్ దేవ్ స
తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అభ్యర్థుల్లో ఇద్దరు సివిల్ సర్వీసెస్కు ఎంపికైనట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ క్షితిజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గోకమల్ల ఆంజనేయులు 934కు, రాంటెంకి సు�
Revanth Reddy | ద్రౌపది స్వయంవరం సమయంలో అర్జునుడి లక్ష్యం చేప కన్నుపై కేంద్రీకృతమైనట్లే సివిల్స్లో ఎంపిక కావడమనే ఏకైక లక్ష్యమే మీకు ఉండాలని తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్కు అర్హత సాధించిన వారి
కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ను కేంద్ర ప్రభుత్వం శనివారం నియమించింది. 1987 బ్యాచ్కు చెందిన తమిళనాడు క్యాడర్ అధికారి సోమనాథన్ ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శిగా ఉన�
రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2025 కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ డైరెక�
దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్లో కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు మెరిశారు. తాజాగా విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో వెలిచాలకు చెందిన నందల సాయికిరణ్, కరీంనగర్కు చెందిన కొలనుపాక సహన అదరగొ�
సివిల్స్ తుదిఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లావాసులకు ర్యాంకుల పంట పడింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాంకులు సాధించారు. జనగామకు చెందిన బిల్డర్ మెరుగు సుధాకర్-సుజాత దంపతుల కుమారుడు కౌశిక్ ఆలిండ
యూపీఎస్సీ మంగళవారం వెలువరించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం అల్వాల గ్రామానికి చెందిన పెంకీస్ ధీరజ్రెడ్డి ఆల్ ఇండియా 173వ ర్యాంకును సాధించాడు.
కలెక్టర్ కావాలనే సంకల్పం ముందు పేదరికం ఓడింది. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. ఆ కుటుంబంలో విద్యావంతులు పెద్దగా లేరు. అయితేనేమీ పేదరికాన్ని సైతం ఎదిరించి ఐఏఎస్ సాధించి సత్తాచాటాడు సిద్దిపేట జిల్ల