నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకొనే అవకాశం లేని వారికి దూరవిద్య ఒక వరం. తక్కువ ఫీజులు.. ఉద్యోగం చేస్తూనే చదువుకొనే అవకాశం ఈ విధానం ప్రత్యేకత. ఇలాంటి విశేషాలున్న దూరవిద్యా కోర్సులకు ఇటీవలికాలంలో డిమాండ
UPSC | హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ మేరకు యూపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేస
ఉద్యాన పంటల సాగుకు మన నేలలు, వాతావరణ పస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, ఇక్కడ పండించిన పంటలు మంచి పోషకాలు, చాలా రుచికరంగా ఉండటంవల్ల ఇతర దేశాల ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని ది రిపబ్లిక్ ఆఫ్ కజక�
సివిల్ సర్వీస్కు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు లాంగ్టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల ప్రకటించిన సివిల్స్లో విజేతగా నిలిచి అఖిల భారత సర్వీస్లకు ఎంపికైన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేశ్కుమార్ను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సోమవారం తన చాంబర్లో అభినందించారు.
యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (Civils Preliminary) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్�
ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో బోధన్కు చెందిన మహేశ్కుమార్ సత్తా చాటాడు. పేదింటి బిడ్డ అయిన తను 200 ర్యాంక్ సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చాడు.
సివిల్స్లో మనోళ్లు మెరిశారు. మంగళవారం వెలువడిన యూపీఎస్సీ-2022 ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాహారతి ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది.
‘పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ పట్టుదలతో చదివితే ఏ పోటీ పరీక్ష అయినా సాధించొచ్చు.. అందుకు పేద, ధనిక భేదం లేదు.. ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతిఒక్కరూ విజయతీరాలకు చేరుకోవచ్చు’ అని నిరూపించాడు కొత్తగూడెం జిల్లా
గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రం సివిల్స్ స్థాయిలో ఉన్నదని అభ్యర్థులు తెలిపారు. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కంటే కాస్త కఠినంగా ఉన్నదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
జిల్లాలోని నిరుద్యోగులకు, సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి ఈ నెల 31న ఆన్లైన్ ద్వారా ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పద్మ తెలిపారు. ఆది�
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్కు 13,090 మంది అర్హత సాధించారు. ఈ నెల 5న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. 11.52 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఎస్సీ యువత రిజర్వేషన్ కో
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.