‘అప్పటికి నాకు ఐదేండ్లు. చెల్లి పసిబిడ్డ. నాన్న తన బాధ్యతల్ని వదిలేశారు. అమ్మ శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకుంది. అప్పటి నుంచీ అమ్మే మా లోకం. నాకు అమ్మంటే ఇష్టం. అమ్మకు చదువంటే ఇష్టం. నేను బాగా చదివితే అ�
అపజయాలకు క్రుంగిపోకుండా ఆ అనుభవం నుం చే విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సివి ల్స్ 28వ ర్యాంకర్ మౌర్య భరద్వాజ్ సివిల్స్ అభ్యర్థులకు సూచించారు. అశోక్నగర్లోని సోసిన్ క్లాసెస్ సివి ల్స్ అకాడమీల
తండ్రి లేని లోటు.. ఆర్థిక కష్టాలు ఎదురైనా.. కుంగిపోలేదు...తల్లి ఆశీర్వాదం.. ఆమె ఇచ్చిన కొండంత ధైర్యంతో సివిల్స్లో సత్తాచాటారు జనగామ జిల్లాకు చెందిన సస్యరెడ్డి. కుటుంబంతో కలిసి దుండిగల్ గండిమైసమ్మలో అద్ద�
తెలంగాణ గర్వించేలా సేవలందించాలని ఆకాంక్ష హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సివిల్స్-2021లో విజేతలుగా నిలిచిన పలువురు అభ్యర్థులు బుధవారం కోకాపేటలోని నివాసంలో రాష్ట్ర ఆర్థిక , ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రా
Bala latha | బాలలత మేడం.. తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధం అవుతున్న చాలామందికి సుపరిచితమైన పేరు. ఆమె దగ్గరికి వెళ్తే విజయానికి సగం చేరువైనంత భరోసా. వందమందిని సివిల్స్ విజేతలుగా ఢిల్లీకి పం�
దేశంలో అత్యున్నతమైన, అత్యంత కఠినమైనదిగా పేరుపొందిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ)లో అమ్మాయిలు అదరగొట్టారు. సోమవారం విడుదలైన సివిల్ సర్వీసెస్-2021 పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్ 3 ర్యాంకులు మ�
సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో హనుమకొండ నుంచి ఇద్దరు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ నుంచి ఒక్కొక్కరు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఐఏఎస్సే లక్ష్యంగా పట్టుదలతో రేయి
ఇందూరు బిడ్డ సత్తా చాటింది. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ (27) సోమవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో మెరుగైన ర్యాంక్ సాధించింది. తన తల్లికి లభించిన సర్టిఫికెట్లో ఐఏఎస్ అధి�
సివిల్స్ ఇర్వ్యూకి వెళ్తున్న అభ్యర్థులు తమపై తాము పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సానుకూల దృక్పథంతో బోర్డు ముందుకెళ్లాలి. ప్రతికూల ఆలోచనలకు దాదాపుగా తావు ఇవ్వకూడదు. కాస్త కఠినమైన...
ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనే అంశం నుంచి ఇంటర్వ్యూ వరకు ప్రతి దశలో పక్కా ప్రణాళిక-వ్యూహంతో ముందుకు సాగితే కచ్చితంగా ఉద్యోగం వస్తుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రాష్ట్ర సర్కారు ప�
హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ), థాయిలాండ్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏఐటీ)తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్
ఖమ్మం : సివిల్స్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ నెల 28వ తేదీన సివిల్స్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారితో సివి�