హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ), థాయిలాండ్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏఐటీ)తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్
ప్రోగ్రామ్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సు: ఐదేండ్ల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్
మొదటి మూడేండ్లు జేఎన్టీయూలో బీటెక్ డిగ్రీ చదవాలి. మిగిలిన ఏడాదిన్నర ఏఐటీలో ఎంఈ డిగ్రీ చదవాలి.
ప్రోగ్రామ్స్: సివిల్, సీఎస్ఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ఎంపిక: జేఈఈ మెయిన్స్/టీఎస్ ఎంసెట్లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోట్: జేఈఈ మెయిన్స్ ర్యాంకర్లకు 30 శాతం, టీఎస్ ఎంసెట్ ర్యాంకర్లకు 70 శాతం సీట్లను కేటాయిస్తారు.
దరఖాస్తు: ఆఫ్లైన్లో
చివరితేదీ: రూ.3000 రుసుంతో దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ డిసెంబర్ 9 (సాయంత్రం 4 వరకు)
వెబ్సైట్: https://jntuh.ac.in