పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం లభించింది. ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు ఉచితంగా చదువు అభ్యసించేలా చర్యలు తీసుకొన్నది. కేజీ నుంచి పీజీ వరకు ఉచ�
జవహర్లాల్నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(యూసీఈఎస్ టీహెచ్) డైరెక్టర్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ దామోదరం నియమితులయ్యారు.
ఉద్యోగులు/వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం నిర్వహిస్తున్న ఈవెనింగ్ బీటెక్ కోర్సు వ్యవధిని పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. మూడేండ్ల వ్యవధి గల ఈ కోర్సులను నాలుగేండ్లకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్ఎట్ పరీక్షలు సోమవారం ముగిశాయి. ఫలితాలను పది రోజుల్లో విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నార�
ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 21 వరకు వర్సిటీ నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు తనిఖీలు నిర్వహించగా, వర్సిటీకి అనేక ఫిర్యా�
ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక వేదికగా ఎనిఎల్ప్ గ్రూప్స్ బెంగళూరు నిర్వహించే అంతర్జాతీయ అవార్�
విద్యార్థులపై ఫీజుల పిడుగు పడింది. డూప్లికేట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, నేమ్, ఫొటో, ఫాదర్నేమ్, జెండర్, మార్పులు, గ్రేస్ మార్కులు వంటి మొత్తం 24 రకాల స్టూడెంట్ సర్వీసులపై భారీగా ఫీజులు పెంచుతూ ఇటీవల జ
రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూను నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్ర బడ్జెట్లో జేఎన్టీయూపై సవితి తల్లి ప్రేమ చూపించిందని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ (జేపీఎఫ్) జవ్వాజి దిలీప్, రాహుల్ విమర్శించారు.
విద్యార్థులు, అధ్యాపకులతో పాటు బయటి వ్యక్తుల వాహనాల కాలుష్యంతో కలుషితమవుతున్న క్యాంపస్ను గ్రీన్ క్యాంపస్గా తీర్చిదిద్దాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్(జేపీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ లేదా తాతాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉమాదేవి కేసులో ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు సమగ్ర పథకాన్ని రూపొందించే అంశాన్ని అమలు చేసే దిశగా పరి