జేఎన్టీయూ హైదరాబాద్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి 73 గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. ఈ గోల్డ్ మెడల్స్ ఈ నెల 7న(శనివారం) జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించనున్న 14వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు అందించనున్�
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్సెట్లో జేఎన్టీయూ కీలక సంస్కరణలు చేపడుతున్నది. ఎప్సెట్ పరీక్ష రాసిన వెంటనే ఆ విద్యార్థికి సంబంధించిన మార్కులు
TG EAPCET | తెలంగాణ ఎప్సెట్ (TG EAPCET) షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 4 చివరి తేద�
జేఎన్టీయూ లో పీసీబీ డిజైన్, ఫ్యాబ్రికేషన్పై ప్రా రంభమైన రెండు రోజుల వర్క్షాపు ఆదివారంతో ముగిసింది. ఆ యూనివర్సిటీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటి వ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆధ్వర్యం లో వర్క్షాప
మంథని జేఎన్టీయూ లో అసిస్టెంట్ ప్రొపెసర్, ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ఎస్ఆర్. కృష్ణకు అమెరికా నుంచి అరుదైన గౌరవం దక్కింది. ప్రతీ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేక్ వర్త్ బీచ్ స్�
జపనీస్ సంస్థ ఎల్ఎస్ పార్ట్నర్స్ నగరానికి చెందిన కెరీర్ కన్సల్ట్తో జేఎన్టీయూలో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందంతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ రంగంలో జపాన్లో �
ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సి రెజ్లింగ్ టోర్నీకి కరీంనగర్ జిల్లా కేశవపట్నంకు చెందిన మహమ్మద్ షెహజాన్ ఎంపికయ్యాడు. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు చండీగఢ్ యూనివర్సిటీ జరుగనున్న టోర్నీలో జేఎన్టీయూ తరఫున గ్ర�
జేఎన్టీయూలో పీహెచ్డీ అడ్మిషన్లపై సందిగ్ధం నెలకొన్నది. ప్రవేశాల ప్రక్రియ ఎప్పట్లోగా పూర్తి చేస్తారన్న విద్యార్థుల ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పూర్త�
JNTU | ఫీజు రియింబర్స్మెంట్ నిధుల కోసం ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు చేపట్టిన బంద్ నేపథ్యంలో హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ( JNTU ) కీలక ప్రకటన చేసింది.
జేఎన్టీయూలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఈ ఏడాది మేలో నోటిఫికేషన్ విడుదలచేశారు.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో ‘పరిశోధన కేంద్రాల’ (రీసెర్చ్ సెంటర్) ఏర్పాటు కోసం యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు చేసిన ఒత్తిడికి జేఎన్టీయూ దిగివచ్చింది.
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటుకావాల్సిన పరిశోధన కేంద్రాలకు (రీసెర్చ్ సెంటర్) జేఎన్టీయూ అధికారులు మంగళం పాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జేఎన్టీయూలో ఈ ఏడాదిలోనైనా పీహెచ్డీలో అడ్మిషన్లు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్ల లెక్క తేలకపోవడమామా? మరో కారణమా? అన్న సంగతి పక్కన పెడితే, ఇచ్చిన షెడ్యూల్
జేఎన్టీయూను స్వీడెన్లోని బెక్లింగే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెన్రిక్ జాన్సన్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు బుధవారం సందర్శించారు.