ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 21 వరకు వర్సిటీ నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు తనిఖీలు నిర్వహించగా, వర్సిటీకి అనేక ఫిర్యా�
ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక వేదికగా ఎనిఎల్ప్ గ్రూప్స్ బెంగళూరు నిర్వహించే అంతర్జాతీయ అవార్�
విద్యార్థులపై ఫీజుల పిడుగు పడింది. డూప్లికేట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, నేమ్, ఫొటో, ఫాదర్నేమ్, జెండర్, మార్పులు, గ్రేస్ మార్కులు వంటి మొత్తం 24 రకాల స్టూడెంట్ సర్వీసులపై భారీగా ఫీజులు పెంచుతూ ఇటీవల జ
రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూను నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్ర బడ్జెట్లో జేఎన్టీయూపై సవితి తల్లి ప్రేమ చూపించిందని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ (జేపీఎఫ్) జవ్వాజి దిలీప్, రాహుల్ విమర్శించారు.
విద్యార్థులు, అధ్యాపకులతో పాటు బయటి వ్యక్తుల వాహనాల కాలుష్యంతో కలుషితమవుతున్న క్యాంపస్ను గ్రీన్ క్యాంపస్గా తీర్చిదిద్దాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్(జేపీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ లేదా తాతాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉమాదేవి కేసులో ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు సమగ్ర పథకాన్ని రూపొందించే అంశాన్ని అమలు చేసే దిశగా పరి
జేఎన్టీయూ అనుబంధ బీఫార్మసీ కాలేజీల్లో నాలుగో సంవత్సరం చదువుతున్న ఫార్మసీ విద్యార్థులను డిసెంబర్ 2025 సర్క్యులర్ పేరుతో డిటెయిన్ చేయడం బాధాకరమని జేఎన్టీయూ స్టూడెం ట్స్ప్రొటెక్షన్ ఫోరం(జేపీఎఫ్) �