జేఎన్టీయూలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఈ ఏడాది మేలో నోటిఫికేషన్ విడుదలచేశారు.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో ‘పరిశోధన కేంద్రాల’ (రీసెర్చ్ సెంటర్) ఏర్పాటు కోసం యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు చేసిన ఒత్తిడికి జేఎన్టీయూ దిగివచ్చింది.
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటుకావాల్సిన పరిశోధన కేంద్రాలకు (రీసెర్చ్ సెంటర్) జేఎన్టీయూ అధికారులు మంగళం పాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జేఎన్టీయూలో ఈ ఏడాదిలోనైనా పీహెచ్డీలో అడ్మిషన్లు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్ల లెక్క తేలకపోవడమామా? మరో కారణమా? అన్న సంగతి పక్కన పెడితే, ఇచ్చిన షెడ్యూల్
జేఎన్టీయూను స్వీడెన్లోని బెక్లింగే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెన్రిక్ జాన్సన్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు బుధవారం సందర్శించారు.
సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా�
భారీ వర్షాల నేపథ్యంలో (Heavy Rains Effect) మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
జేఎన్టీయూలో కొత్తగా ‘క్వాంటమ్ కంప్యూటింగ్' పేరుతో నూతన కోర్సు ప్రవేశ పెడుతున్నారు. దీనిని ‘నెక్ట్స్ జనరేషన్' కోర్సు అని కూడా పిలుస్తున్నారు. యూనివర్సిటీ రూల్స్ 2025(ఆర్ 25)లో కూడా ఈ అంశాన్ని పొందుపరి�
రోట్లింజన్ యూనివర్సిటీ జర్మనీలో టాప్-3 యూనివర్సిటీ కాదని జేఎన్టీయూ వీసీ టీకేకే రెడ్డి తేల్చిచెప్పారు. జేఎన్టీయూలో చెల్లించే సగం ఫీజుతోనే జర్మనీలోని టాప్-3 యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరిం
జేఎన్టీయూ-రోట్లింజన్ విశ్వవిద్యాలయ ఎంవోయూ పత్రాలను బయటపెట్టాలని హైదరాబాద్ జేఎన్టీయూలోని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఒప్పదానికీ, వంగపండు నాగరాజుకూ సంబంధమేమిటని వర్సిటీ అధికారులను విద్యార్�
JNTU | జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో ఉన్నతాధికారి కుటుంబం పెత్తనం చెలాయిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీని చక్కదిద్దాల్సిన ఆయన పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగి�