రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 (EAPCET) నోటిఫికేషన్ మరికాసేపట్లో విడుదల క�
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) వైస్చాన్స్లర్గా ప్రొఫెసర్ తడిసిన కిషన్కుమార్రెడ్డి(టీకేకేరెడ్డి) నియమితులయ్యారు. ప్రభుత్వం జీవో జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వులందుకున్న �
sant sevalal maharaj | మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులు గందరగోళానికి దారితీశాయి. నెలాఖరులో ఒక రోజు ముందుగా ఇచ్చిన ఉత్తర్వులతో గందరగోళం నెలకొన్నది.
రాష్ట్రంలోని యూనివర్సిటీలు బోధనా సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత, నిధుల లేమితో నిర్వీర్యమవుతున్నాయి. ఒకప్పుడు దేశంలో ఒక వెలుగు వెలిగిన మన వి
JNTU | జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్న అర్నిపల్లి హితేశ్ అదృశ్యమయ్యాడు.
Cyberabad | ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఓయూతో పాటు మహత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయూలు అన్ని కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సోమవారం జరగా�
అటానమస్ కాలేజీలు.. వీటినే స్వయంప్రతిపత్తి గల కాలేజీలంటారు. ఈ హోదా పొందిన కాలేజీలు తెలంగాణలోనే అత్యధికంగా 72 ఉన్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వెల్లడించింది. వీటిలో ఇంజినీరింగ్, పీజీ, ఎంబీ�