Cyberabad | ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఓయూతో పాటు మహత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయూలు అన్ని కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సోమవారం జరగా�
అటానమస్ కాలేజీలు.. వీటినే స్వయంప్రతిపత్తి గల కాలేజీలంటారు. ఈ హోదా పొందిన కాలేజీలు తెలంగాణలోనే అత్యధికంగా 72 ఉన్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వెల్లడించింది. వీటిలో ఇంజినీరింగ్, పీజీ, ఎంబీ�
CM Revanth Reddy | డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాలి.. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎవరికి వారు సీరియస్గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం�
సంగారెడ్డి జేఎన్టీయూ (JNTU) కాలేజీ క్యాంటిన్లో ఎలుక కలకలం సృష్టిచింది. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయ�
జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని హాస్టల్లో విద్యార్థులకు అందించే భోజనం పరిశుభ్రంగా ఉండాలని.. రుచి, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని వర్సిటీ రిజిస్ట్రార్ కె. వెంకటేశ్వర్రావు అన్నారు. శుక్రవారం వర్సిటీలోని
జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే పీజీఈ సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్షలను ఈ నెల 13 వరకు నిర్వహిస్తామని పీజీఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణకుమారి ఒ
జేఎన్టీయూ హైదరాబాద్లో ఈ నెల 19, 20న హ్యాకథాన్ నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు పరిశోధన విధానాలు, థిసీస్ రూపకల్పన, నాయకత్వ, జీవన నైపుణ్యాలు వంటివి పెంపొందించ డమే లక్ష్యంగా జేఎన్టీయూలో వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు.
సినిమాలు, సీరియల్స్లో మహిళలదే అగ్రస్థానమని, భవిష్యత్తులో మరింతగా ఎదగాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ సాజిదాఖాన్ అన్నారు. మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశ