JNTUH | హైదరాబాద్లోని జేఎన్టీయూ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ మెస్లో ఫుడ్ సరిగ్గా ఉండట్లేదని.. ఆహారంలో పురుగులు, రబ్బర్, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని పీజీ విద్యార్థులు నిరసనకు దిగా�
జేఎన్టీయూ హైదరాబాద్లో తొలిసారి స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందుబాటులోకి రాబోతున్నది. యూనివర్సిటీ క్యాంపస్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుక�
వచ్చే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ) నిర్వహణకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యూనివర్సిటీకి చెందిన �
నిరుద్యోగులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జాబ్మేళా వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలను జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో ధూసుకుపోతుంది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వం పల�
జేఎన్టీయూలో నూతన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఒక విద్యార్థి ఒకే విద్యాసంవత్సరంలో డ్యూయల్ డిగ్రీ చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూ
జేఎన్టీయూహెచ్ కూడా దసరా సెలవు తేదీలను ఈ నెల 13 నుంచి 26 వరకు ప్రకటించాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమా ర్ కోరారు.
నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆ పల్లె నేడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారికి అనుకుని ఉన్న సుల్తాన్పూర్ గ్రామం నేడు అందరికీ తలలో నాలుకలా మారింది.