ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ రహదారులతో పాటు అవసరమైన చోట ఫ్లై ఓవర్లను నిర్మిస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
రాజధాని హైదరాబాద్ను (Hyderabad) అకాల వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుమెలు మెరుపులతో మంగళవారం సాయంత్రం మొదలైన వాన (Rain) రాత్రంతా కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిన వానతో లోతట్టు ప్రాంతాలు జల�
స్వప్నలోక్ కాంప్లెక్స్ కార్యకలాపాలు ఇప్పట్లో సాధ్యం కాదని జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం తేల్చేసింది. అగ్ని ప్రమాద ఘటనతో భవన పటిష్టత దెబ్బతిన్నదని, చాలా వరకు నిర్మాణం పటిష్టత కోల్పోయ�
విద్యార్థులకు ప్లేస్మెంట్ ప్రధానం కాదని, ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి అన్నారు.
బీటెక్ రెండో సెమిస్టర్ అకడమిక్ క్యాలెండర్ను జేఎన్టీయూ శనివారం విడుదల చేసింది. 10 నుంచి తరగతులు ప్రారంభంకానుండగా, జూన్ 17 వరకు 10 వారాల పాటు మొదటి విడత, జూన్ 26 నుంచి ఆగస్టు 19 వరకు రెండో విడత క్లాసులు కొనసా
విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు లభించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం విదేశీ వర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకొంటున్నది.
కోర్ గ్రూపుల్లోని డిపార్టుమెంట్లు, సీట్ల మూసివేత కు, కేవలం సీఎస్ఈ గ్రూప్లో సీట్లు పెంచుకొనేందు కు దాదాపు 80కిపైగా కాలేజీలు జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, దీనిపై కసరత్తు
TS PGECET | హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ శుక్రవారం టీఎస్ పీజీఈసెట్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సు
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ షెడ్యూలు నేడు విడుదల కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్
Life Science University | రాష్ట్రంలో సాంకేతిక విద్య, వృత్తి నైపుణ్యం, భాషా ప్రావీణ్యం పెంచేందుకు వేర్వేరుగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో రాష్ట్రంతోపాటు దేశ,విదేశీ విద్యార్థులు అభ్యసిస్తున్నారు.