జేఎన్టీయూ హైదరాబాద్ను మరింత మెరుగైన విధంగా అభివృద్ధి పరుచాలన్న లక్ష్యంతో యూనివర్సిటీ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అకాడమిక్ అంశాలు, విద్యార్థులకు, టీచింగ్ ఫ్యాకల్టీకి పలు రకాల శిక్షణా కార�
వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు, అభివృద్ధిని చూస్తే సీఎం కేసీఆర్ను, మంత్రి నిరంజన్రెడ్డిని వందేండ్లయినా ప్రజలు మరిచిపోరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సుతో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ పరిశోధనా వసతులు తక్కువగానే ఉన్నాయి. రిఫరెన్స్ కేంద్రాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్న అభిప్రాయాలు య�
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఆయా రంగాల్లో విస్త్రత స్థాయిలో పరిశోధనలు నిర్వహిస్తూ, సాంకేతిక విద్యా బోధనను అందుబాటులోకి తీసుకురావడంలో విశేషంగా కృషి చేస్తున్న జేఎన్టీయూహెచ్ (జవహర్లాల్ �
జేఎన్టీయూలోని అన్ని రకాల ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో నూతన విద్యాసంవత్సరం నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, స్కూళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని జేఎన్టీయూ అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కా
జేఎన్టీయూలో బీటెక్, ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకు కనీసం 25 శాతం క్రెడిట్ ఉంటే సరిపోతుందని, వారందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్
బీబీఏ విద్యార్థుల కోసం జేఎన్టీయూ నిర్ణయం డబుల్ డిగ్రీలో చేరిన వారికి సాయంత్రం స్పెషల్ క్లాసులు హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): 1990కి పూర్వం ఎంతో ప్రాచుర్యం పొందిన ఈవినింగ్ కాలేజీ విధానం మళ్లీ రాబ�