జేఎన్టీయూలోని అన్ని రకాల ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో నూతన విద్యాసంవత్సరం నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, స్కూళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని జేఎన్టీయూ అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కా
జేఎన్టీయూలో బీటెక్, ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకు కనీసం 25 శాతం క్రెడిట్ ఉంటే సరిపోతుందని, వారందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్
బీబీఏ విద్యార్థుల కోసం జేఎన్టీయూ నిర్ణయం డబుల్ డిగ్రీలో చేరిన వారికి సాయంత్రం స్పెషల్ క్లాసులు హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): 1990కి పూర్వం ఎంతో ప్రాచుర్యం పొందిన ఈవినింగ్ కాలేజీ విధానం మళ్లీ రాబ�
ర్యాంకుల్లో అబ్బాయిలు.. ఫలితాల్లో అమ్మాయిలు టాప్ ఇంజినీరింగ్లో 82, అగ్రికల్చర్, మెడికల్లో 89 శాతం అర్హత ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ
ఉత్పత్తి వ్యవస్థపై జేఎన్టీయూ పరిశోధన కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 5: సూర్యరశ్మి, గాలితో కలిపి కొత్తగా హైబ్రిడ్ ఇంధనం అందుబాటులోకి రానున్నదా? అందుకు పరిశోధనలు ప్రారంభించారా? అంటే అవును అంటున్నారు జేఎన్టీయూ
జేఎన్టీయూ క్యాంపస్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలలో ఏఐఎంఎల్ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. మూడేండ్లుగా ఏఐఎంఎల్తో పాటు డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి ఈ కోర్సులకు విద్యార్థుల నుంచి విశే
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2022 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ, ఏపీలో సోమవారం నిర్వహించిన రెండు సెషన్లకు 91.4 శాతం మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరైనట్లు కన్వీన�
హైదరాబాద్ : ఈ నెల 18 నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ స్పష్టం చేశారు. 18, 19, 20 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం స�
కరోనా నేపథ్యంలో జేఎన్టీయూ నిర్ణయం.. పరీక్షల్లో చాయిస్ ప్రశ్నల కొనసాగింపు హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస హాజరు శాతం నుంచి విద్యార్థులకు జేఎన్టీయూ
జేఎన్టీయూ హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, సైబర్ సెక్యూరిటీ తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (టీఎస్ఎఫ్ఎస్ఎల్)తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు జేఎన్టీ�
జేఎన్టీయూహెచ్లో బీటెక్ (ఈఈఈ) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వీ మణికంఠరాజుకు యువ పారిశ్రామికవేత్తగా అవార్డు లభించింది. లీడర్ అవార్డు 2022 టాప్ 50 లీడర్స్ ఆఫ్ ఇండియా ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది.