ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్కు ఈ ఏడాది సిలబస్ను 30% తగ్గించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లోని 70% సిలబస్ నుంచే ప్రశ్నలిస్తారు.
హైదరాబాద్ : 2022-23 విద్యాసంవత్సరం బీటెక్ ఫస్టియర్ తరగతులు ( Btech first year classes ) అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. సవరించిన అకడమిక్ క్యాలెండర్ను శుక్రవా�
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడిక ల్ కళాశాల, బైపాస్ రోడ్డు పనులను, ఇంజినీరింగ�
విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా జేఎన్టీయూ ముని క్యాంపస్ ప్రైవేటు లిమిటెడ్ (ఎంసీపీఎల్)తో మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నది. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా
కొవిడ్ నేపథ్యంలో రెండేండ్లకు ఒకేసారి పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ డీఎస్టీ సెక్రటరీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీ జరుపుకొంటున�
ఏటా 200 పరిశోధనలకు వీలుగా సెంటర్ సీఆర్ఎఫ్లో 50 లక్షల పరిశోధనా పరికరాలు అఫిలియేటెడ్ కాలేజీ విద్యార్థులకూ అవకాశం హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు చేసేం�
సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గోల్డెన్జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులకు మెరుగైన విద్యా విధానాన్ని అందించబోతుంది. ఇప్పటికే ఏఐ, ఎంఎల్, రోబొటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోట�
ఏఐ, రోబోటిక్, ఫార్మాలో యువతకు అపార అవకాశాలు గవర్నర్ తమిళిసై, జేఎన్టీయూ వీసీ నరసింహారెడ్డి జేఎన్టీయూలో మేగా జాబ్మేళా ప్రారంభం 50 వేలకు పైగా యువత హాజరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు చుట్టుపక్
హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ), థాయిలాండ్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏఐటీ)తో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్
ఒక ఏడాది జేఎన్టీయూలో.. మరో ఏడాది విదేశాల్లో ఐదేండ్లలో బీటెక్, ఎంటెక్, ఎంఎస్ పూర్తిచేయొచ్చు ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రాంలో అమలు దరఖాస్తులకు ఈ నెల 30 సాయంత్రం వరకు అవకాశం హైదరాబాద్, �
పూర్తిగా రద్దు చేయరాదని జేఎన్టీయూ నిర్ణయం ఒక్కో కాలేజీలో 60 సీట్లతో కోర్సుల నిర్వహణ హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్లో కోర్ కోర్సులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించేందుకు జవహర్లా�