జేఎన్టీయూ అధికారుల యోచన హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ పరీక్షలను ఇంటినుంచే ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు యోచిస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా బ
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ రంగంలో పరిశోధనలు నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ), జేఎన్టీయూల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల పరీక్షలు యధాతథంగా నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పీ�
సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా ప్యాకేజింగ్ టెక్నాలజీకి అత్యంత ఆదరణ కనబడుతున్నది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వంద శాతం ప్లేస్మెంట్ లభిస్తున్నది. దీంతో ప్యాకేజింగ్ రంగంపై యువత ఆస�